Home » Team India
మొతేరాలో జరుగుతున్న నాలుగో టెస్టులో నాలుగో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 365 పరుగులకు ఆలౌట్ అయింది. 294/7 ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా... 365 పరుగుల దగ్గర ఇన్నింగ్స్ ముగిసింది.
Bumrah Released: ఇంగ్లాండ్ తో జరగనున్న నాలుగో టెస్టుకు టీమిండియా ఫేసర్ బుమ్రా దూరం అయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ‘పర్సనల్ రీజన్స్ తో రాబోయే నాలుగో టెస్టుకు బుమ్రా దూరం కానున్నాడని ప్రకటించింది. ఫాస్ట్ బౌలర్ నాలుగో టెస్�
IndvsEng, 3rd Test: టీమిండియాతో బుధవారం ప్రారంభమైన మూడో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అహ్మదాబాద్లో జరుగుతున్న మ్యాచ్కు లక్షా పదివేల సీటింగ్ సామర్థ్యం ఉన్న మొతెరా స్టేడియం వేదికైంది. డే/నైట్ ఫార్మాట్లో ఈ మ
Ravichandran Ashwin: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన లవ్.. అభిమానమైన సాంగ్ ను అతనే కాకుండా మరో ఇద్దరు టీమిండియా ప్లేయర్లతో వేయించాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో డ్యాన్స్ స్టెప్పులేశారు. లోకేశ్ కనగరాజ్ డైరక్ట్ చేసి�
83 Movie: టీం ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ ’83’ పేరుతో సినిమాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. 1983లో భారత జట్టు ప్రపంచకప్ ఎలా సాధించింది అనే ఆసక్తికర అంశంతో కబీర్ సింగ్ దర్శకత్వంల�
Cheteshwar Pujara: చెన్నై మైదానంలో బ్యాటింక్ క్లిష్టంగా మారిందనేది కనిపిస్తోంది. కాకపోతే మరీ ఈ రేంజ్ లో పూజారా ఫన్నీ రనౌట్ అవడం చూసి నవ్వేసుకుంటున్నారు నెటిజన్లు. రన్ కోసం యత్నించి బంతి ఎంతో దూరం వెళ్లలేదని వెనక్కురాబోయాడు. బ్యాట్ అయితే క్రీజు వరకూ తీ�
Team India fans we’ve missed : భారత్ – ఇంగ్లండ్ మధ్య చెన్నైలో రెండు టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. అయితే..మొదటి టెస్టు మ్యాచ్ కు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతినివ్వలేదనే సంగతి తెలిసిందే. కానీ..అనూహ్యంగా..రెండో టెస్టు మ్యాచ్ కు ప్రేక్షకులను అనుమతించారు. ఈ సం�
Ajinkya Rahane: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియాను విజయపథంలో నడిపించి సాహో.. కెప్టెన్ అనే రేంజ్ లో తిరిగొచ్చాడు అజింకా రహానె. రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశంలో జరిగిన ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ను పరాజయంతో ముగించాడు. 227పరుగుల భారీ తే�
Virat Kohli: టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా.. తొలి టెస్టు చివరి రోజు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రదర్శనను తెగ మెచ్చుకుంటున్నాడు. మంగళవారం ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో ఇండియా టాస్ గెలిచి ఉంటే కోహ్లీ కూడా 250పరుగులు చేసేవాడని అన్నాడు. 420పరుగుల
కంగారూలను వారి దేశంలోనే మట్టి కరిపించి భారత్ గడ్డపై ఉత్సాహంగా ఇంగ్లండ్ను పడగొట్టాలని నిర్ణయించుకుని బరిలోకి దిగిన టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్లో చేతులెత్తేసింది. చెన్నైలో తొలి టెస్టులో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్.. ఇంగ్లండ