Home » Team India
Adelaide First Test- AUS vs India :అడిలైడ్ టెస్టులో టీమిండియా చెత్త ప్రదర్శనతో తేలిపోయింది. రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీసేన కుప్పకూలింది. 36 పరుగుల వద్ద ఆలౌట్ కావడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ పేస్ దెబ్బకు భారత బ్యాట్స్ మెన్ చేతులేత్తేశారు. టెస్టుల్ల
VIRAT KOHLI: టీమిండియా కెప్టెన్.. లీడింగ్ బ్యాట్స్మన్ VIRAT KOHLI బ్యాట్తోనే కాకుండా ఫీల్డింగ్లోనూ జట్టుకు జోష్ నింపాడు. కామెరూన్ గ్రీన్ ను బ్రిలియంట్ క్యాచ్ అందుకుని అవుట్ చేశాడు. అప్పటికే ఫీల్డింగ్ లో కాస్త డల్ గా అనిపించి రెండు క్యాచ్ లు వదులుకున్న �
India vs Australia: 1st Test Match : ఆస్ట్రేలియాతో భారత్ తొలి టెస్ట్ మ్యాచ్ ఇవాళ (డిసెంబర్ 17) ఉదయం 9.30 గంటలకు జరుగనుంది. టీ20 సిరీస్ నెగ్గి జోష్ మీదున్న భారత జట్టు ఆసీస్ గడ్డపై మరోసారి సిరీస్ గెలవాలని పట్టుదలతో బరిలోకి దిగబోతుంది. గతంలో ఆసీస్ గడ్డపై కంగారూలను కంగా�
INDvAUS: ఆస్ట్రేలియాపై టీమిండియా ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది. తొలి సిరీస్ లో రెండు వన్డేలను గెలుచుకున్న ఆసీస్ కు ధీటైన సమాధానం చెబుతూ.. తొలి రెండు టీ20లలో విజయాన్ని కైవసం చేసుకుంది. ఫలితంగా దాదాపు సిరీస్ ఖాయమైనట్లే. నామమాత్రమైన మూడో టీ20మ్యాచ�
ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ లో తొలి విజయం నమోదు చేసుకుంది టీమిండియా. తొలి టీ20లో భాగంగా తలపడిన మ్యాచ్ లో 11పరుగుల తేడాతో ఆసీస్ ను గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 161పరుగులు చేయగా చేధనలో తడబడ్డ ఆసీస్.. నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 7వికెట్లు �
Team India: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా మరోసారి పేలవమైన ప్రదర్శన కనబరిచింది. ఈ క్రమంలో ఆసీస్కు 162పరుగుల టార్గెట్ నిర్దేశించింది. చివర్లో బ్యాటింగ్ కు దిగిన రవీంద్ర జడేజా(44: 23 బంతుల్లో 5ఫోర్లు, సిక్సు)లతో జట్టును ఆదుకోవడంతో నామమాత్�
Indian cricket team are reportedly set to don a new jersey : టీమిండియాకు కొత్త జెర్సీ వచ్చేసింది. ఆస్ట్రేలియా సిరిస్లో భారత క్రికెట్ జట్టు కొత్త లుక్లో కనిపించనుంది. ఈ సిరిస్ నుంచి భారత క్రికెట్ జట్టు వన్డే, టీ20 మ్యాచుల్లో కొత్త జెర్సీని ధరించనుంది. 90వ దశకంలో మాదిరిగా నేవీ
నవంబర్ 27 నుంచి ప్రారంభంకానున్న ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. ఇప్పటికే ఈ టూర్కు సంబంధించిన జట్టును సెలెక్ట్ చెయ్యగా.. బీసీసీఐ వీరి కోసం ప్రత్యేకమైన పీపీఈ కిట్లు, మాస్క్లు తయారుచేయించింద
క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్గాంధీ ఖేల్ రత్నా అవార్డును టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ, రెజ్లర్ వినేశ్ ఫోగట్లను రాజీవ్ గాంధీ ఖేల్ రత్నా అవార్డుకు కేంద్రం రికమెండ్ చేసింది. టేబుల్ టెన్నిస్ సంచలనం మానిక బాత్రా, ర�
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోని శనివారం తన రిటైర్మెంట్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇండియన్ క్రికెట్కు ధోని చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకుంటూ ఆయన భవిష్యత్ బావుండాలని సోషల్ మీడియా ద్వారా అభిమానులు ఆశిస్తున్నారు. సినీ పరిశ