Home » Team India
ఫ్రెష్గా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ను విజయవంతంగా ముగించింది టీమిండియా. తొలి వన్డేలో తడబడినా తర్వాత పుంజుకుని 2-1తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే ఆ రోజు భారత్ మ్యాచ్ గెలిచినా హెడ్ లైన్స్ లో మాత్రం చాహల్ పేరే ఉందంటూ రోహిత్ శర్�
లక్కీ గ్రౌండ్లో రోహిత్ శర్మ చెలరేగాడు. కోహ్లీ, శ్రేయస్ అదరగొట్టారు. బౌలర్లంతా సమిష్టిగా రాణించారు. దీంతో ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ అలవోకగా విజయం సాధించింది. 2-1
కొద్ది రోజుల క్రితం బీసీసీఐ టీమిండియా ప్లేయర్ల కాంట్రాక్ట్ విడుదల చేసింది. ఏ ప్లస్ కేటగిరీ నుంచి సీ కేటగిరీ వరకూ ప్లేయర్లను విడగొట్టి రూ.కోటి నుంచి ఏడు కోట్ల రూపాయల వరకూ కేటాయించింది. బిగ్ బొనాంజాగా మారిన నేటి క్రికెట్.. ఒకప్పుడు మనుగడకే ఎంత�
రోహిత్ శర్మ మరో రికార్డును కొట్టేశాడు. రాజ్కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఓపెనర్గా 7వేల పరుగులను అత్యంత వేగంగా చేసిన ఘనత సాధించాడు. ఈ మైలు రాయిని రోహిత్ 137ఇన్నింగ్స్ లలోనే చేధించడం గమనార్హం. క్రికెట్ దిగ్గజం ఈ మైలురాయిని చ
టీమిండియాలో ఆంధ్ర ప్లేయర్ వికెట్ కీపర్-బ్యాట్స్మన్ చోటు కొట్టేశాడు. ఆస్ట్రేలియాతో రాజ్కోట్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో కేఎస్ భరత్ అనే యువ క్రికెటర్ను స్టాండ్ బై వికెట్ కీపర్ గా జట్టు మేనేజ్మెంట్ తీసుకుంది. మొదటి వన్డేలోనూ గాయం కా
ముంబై వన్డేలో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రయోగాలకు పోయిన టీమిండియా కీలక మ్యాచ్కు సిద్ధమవుతోంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో కోహ్లీ సేన కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప�
భారత బ్యాట్స్మెన్ను కంగారు పుట్టించారు ఆసీస్ బౌలర్లు. స్టార్క్.. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు మరో 2 వికెట్లు తీయగలిగాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్(74; 91బంతుల్లో 9ఫోర్లు, 1సిక్సు)తో హై స్కోరర్ గా నిలిచాడు. ముంబైలోని వాంఖడే వేదికగా ఆసీస్ వర్
ముంబై వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. 134 పరుగుల జట్టు స్కోర్ వద్ద కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. హాఫ్
భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 రద్దయ్యింది. నిన్న(ఆదివారం జనవరి 5,2020) గౌహతిలో జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. కొత్త ఏడాదిని సరికొత్తగా
గంగూలీ చెప్పకనే చెప్పాడు.. ఎమ్మెస్కే పదవి నుంచి తప్పుకుంటాడని. మరోవైపు వరల్డ్ కప్ టోర్నీతోనే పదవీ కాలం పూర్తి చేసుకున్న ఎమ్మెస్కే ప్రసాద్.. పదవిని మరో ఆరు నెలల పాటు పొడిగించారు. ఇటీవల టీమిండియా సెలక్షన్లో తప్పులు దొర్లుతున్నాయని వెటరన్ క్ర