Team India

    భారత్ సిరీస్ గెలిచినా.. హెడ్‌లైన్స్‌లో చాహలే: రోహిత్ శర్మ

    January 21, 2020 / 06:50 AM IST

    ఫ్రెష్‌గా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను విజయవంతంగా ముగించింది టీమిండియా. తొలి వన్డేలో తడబడినా తర్వాత పుంజుకుని 2-1తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే ఆ రోజు భారత్ మ్యాచ్ గెలిచినా హెడ్ లైన్స్ లో మాత్రం చాహల్ పేరే ఉందంటూ రోహిత్ శర్�

    కసి తీరింది : ఆసీస్ పై భారత్ సిరీస్ విజయం

    January 20, 2020 / 01:47 AM IST

    లక్కీ గ్రౌండ్‌లో రోహిత్‌ శర్మ చెలరేగాడు. కోహ్లీ, శ్రేయస్‌ అదరగొట్టారు. బౌలర్లంతా సమిష్టిగా రాణించారు. దీంతో ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్‌ అలవోకగా విజయం సాధించింది. 2-1

    మీకు తెలుసా: 1983 టీమిండియా ప్లేయర్ల ఫీజు రూ.2వేలు, కోహ్లీకి రూ.7కోట్లు

    January 19, 2020 / 01:19 AM IST

    కొద్ది రోజుల క్రితం బీసీసీఐ టీమిండియా ప్లేయర్ల కాంట్రాక్ట్ విడుదల చేసింది. ఏ ప్లస్ కేటగిరీ నుంచి సీ కేటగిరీ వరకూ ప్లేయర్లను విడగొట్టి రూ.కోటి నుంచి ఏడు కోట్ల రూపాయల వరకూ కేటాయించింది. బిగ్ బొనాంజాగా మారిన నేటి క్రికెట్.. ఒకప్పుడు మనుగడకే ఎంత�

    సచిన్.. హషీం ఆమ్లాలను వెనక్కి నెట్టి ప్రపంచరికార్డు కొట్టేసిన రోహిట్ శర్మ

    January 17, 2020 / 12:37 PM IST

    రోహిత్ శర్మ మరో రికార్డును కొట్టేశాడు. రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఓపెనర్‌గా 7వేల పరుగులను అత్యంత వేగంగా చేసిన ఘనత సాధించాడు. ఈ మైలు రాయిని రోహిత్ 137ఇన్నింగ్స్ లలోనే చేధించడం గమనార్హం. క్రికెట్ దిగ్గజం ఈ మైలురాయిని చ

    టీమిండియాలో వికెట్ కీపర్‌గా తెలుగు కుర్రాడు

    January 17, 2020 / 11:03 AM IST

    టీమిండియాలో ఆంధ్ర ప్లేయర్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ చోటు కొట్టేశాడు. ఆస్ట్రేలియాతో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో కేఎస్ భరత్ అనే యువ క్రికెటర్‌ను స్టాండ్ బై వికెట్ కీపర్ గా జట్టు మేనేజ్‌మెంట్ తీసుకుంది. మొదటి వన్డేలోనూ గాయం కా

    టీమిండియా గెలిచి నిలిచేనా : సిరీస్‌పై ఆసీస్ కన్ను

    January 17, 2020 / 01:31 AM IST

    ముంబై వన్డేలో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రయోగాలకు పోయిన టీమిండియా కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. మూడు వన్డేల సిరీస్‌‌లో భాగంగా 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ సేన కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప�

    కోహ్లీసేనతో తొలి వన్డే.. కంగారూల టార్గెట్ 256

    January 14, 2020 / 12:38 PM IST

    భారత బ్యాట్స్‌మెన్‌ను కంగారు పుట్టించారు ఆసీస్ బౌలర్లు. స్టార్క్.. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు మరో 2 వికెట్లు తీయగలిగాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్(74; 91బంతుల్లో 9ఫోర్లు,  1సిక్సు)తో హై స్కోరర్ గా నిలిచాడు. ముంబైలోని వాంఖడే వేదికగా ఆసీస్ వర్

    వాంఖడే వన్డే : హాఫ్ సెంచరీకి 3 పరుగుల దూరంలో కేఎల్ రాహుల్ ఔట్

    January 14, 2020 / 10:06 AM IST

    ముంబై వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. 134 పరుగుల జట్టు స్కోర్ వద్ద కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. హాఫ్

    ఆశలపై నీళ్లు : భారత్-శ్రీలంక తొలి టీ20 రద్దు

    January 6, 2020 / 02:07 AM IST

    భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 రద్దయ్యింది. నిన్న(ఆదివారం జనవరి 5,2020) గౌహతిలో జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. కొత్త ఏడాదిని సరికొత్తగా

    ఎమ్మెస్కే ఇక తప్పుకోవాల్సిందే… : గంగూలీ

    December 28, 2019 / 10:19 AM IST

    గంగూలీ చెప్పకనే చెప్పాడు.. ఎమ్మెస్కే పదవి నుంచి తప్పుకుంటాడని. మరోవైపు వరల్డ్ కప్ టోర్నీతోనే పదవీ కాలం పూర్తి చేసుకున్న ఎమ్మెస్కే ప్రసాద్.. పదవిని మరో ఆరు నెలల పాటు పొడిగించారు. ఇటీవల టీమిండియా సెలక్షన్‌లో తప్పులు దొర్లుతున్నాయని వెటరన్ క్ర

10TV Telugu News