Home » Team India
బంగ్లాదేశ్తో పింక్ బాల్ టెస్టుకు ముందు టీమిండియా పేసర్లు అసలు బౌలింగ్ ఎలా వేస్తారనే సందేహాలు తలెత్తాయి. ఎర్రబంతితో రాణిస్తున్న పేసర్లు గులాబీ బంతిపై పట్టు సాధిస్తారా అనే చర్చ జరిగింది. తమకు ఏ బంతైనా ఒక్కటే చెలరేగిపోయారు టీమిండియా పేస�
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ విజయం సాధించింది భారత్. మూడు టీ20లు, రెండు టెస్టుల్లో భాగంగా భారత పర్యటనకు వచ్చిన బంగ్లాను బోల్తా కొట్టించింది. కనీస పోరాటం చూపించలేకపోయిన బంగ్లాదేశ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. �
రెండో రోజు ఆటలోనూ బంగ్లాపై ఆధిక్యం కొనసాగించింది భారత్. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. విరాట్ కోహ్లీ సెంచరీకి మించిన స్కోరుతో రికార్డులు కొల్లగొట్టాడు. కోహ్లీతో పా�
చరిత్రాత్మక పింక్ బాల్ టెస్టులో.. టీమిండియా అదరగొట్టేసింది. డే నైట్ టెస్టులో ఫస్ట్ డేనే.. బంగ్లా ఆటగాళ్లకు మనోళ్లు చుక్కలు చూపించారు. భారత బౌలర్ల ధాటికి ఈడెన్ గార్డెన్స్లో బంగ్లా టైగర్స్ చేతులెత్తేశారు. క్రీజులోకి దిగిన టీమిండియా బ్యాట్స్�
అంతర్జాతీయ క్రికెట్కు వెన్ను గాయం కారణంగా కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్న భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మళ్లీ రీ ఎంట్రీ ఖరారు అయింది. ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికాతో టెస్టుకు ముందే జట్టులోకి తీసుకోవాలని భావించారు. ఆ సమయంలో నిర్వహించి�
తొలి ఇన్నింగ్స్ కు టీమిండియా డిక్లేర్ ఇచ్చేసింది. మూడో రోజు ఆటను ఓవర్ నైట్ స్కోరు 413పరుగులతో ఆరంభించిన కోహ్లీసేన కాసేపటికే డిక్లేర్ పలికింది. శనివారం ఆటలోనూ అదే దూకుడును ప్రదర్శించి 493పరుగులకు చేరింది. స్ట్రైకింగ్ లో ఉన్న ఉమేశ్ యాదవ్(25; 10బంతు�
వరల్డ్ కప్ 2019 న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా సెమీ ఫైనల్ మ్యాచ్లో రనౌట్ తర్వాత ధోనీ మైదానంలోకి రాలేదు. అంతర్జాతీయ క్రికెట్కు కొన్ని నెలలుగా విరామం ఇచ్చిన ధోనీ మరోసారి బరిలోకి దిగనున్నాడు. ఈ క్రమంలోనే జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్�
విరాట్ కోహ్లీ మరో సారి ధోనీ శిష్యుడు అనిపించుకున్నాడు. ఘనతను ప్లేయర్లకు అప్పగించి ఇండోర్ స్టేడియం వేదికగా అభిమానుల మనస్సులు గెలుచుకున్నాడు. తొలి టెస్టులో భాగంగా తొలి రోజు మ్యాచ్ లో బంగ్లా 150కే ఆలైట్ అయింది. ఇందులో షమీ మిగిలిన బౌలర్ల కంటే అధి
భారత ఫేసర్ల ముందు చేతులెత్తేసింది. షమీ విజృంభించి మూడు వికెట్లు పడగొట్టగా 150పరుగులకే ఆల్ అవుట్ అయింది.
వ్యూహానికి తగ్గట్లుగానే భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్ పై పరుగులు కట్టడి చేస్తూ బ్యాట్స్మెన్కు ఒత్తిడి పెంచుతున్నారు. పిచ్ స్వభావాన్ని బట్టి బ్యాటింగ్ కే అనుకూలమని ముందుగా గ్రహించాయి ఇరు జట్లు. ఈ క్రమ�