Home » Team India
బంగ్లాదేశ్తో జరగనున్న మూడు టీ20ల సిరీస్కు కోహ్లీకి విశ్రాంతి లభించనుంది. నవంబరు 3నుంచి జరగనున్న ఈ మ్యాచ్కు రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు వహించనున్నాడు. ఈ మేర బీసీసీఐ గురువారం 15మందితో కూడిన జాబితా విడుదల చేసింది. జట్టులో కేరళ వికెట్
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకున్నప్పటికీ విరామంలోనే ఉన్నాడు. ఈ గ్యాప్ లో హార్దిక్ తన పర్సనల్ లైఫ్ గురించి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. కొద్ది రోజుల ముందు సినీ నటి నటాషా స్టాన్కోవిక్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్�
రాంచీ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాత్ర కీలకమైందట. చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు ధోనీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ మాటను నొక్కి చెబుతున్నారు. ధోనీ ఉంటే చాలు జట్టు గెలుస్తుందనే మాట మరోసారి నిజమై�
టీమిండియా రాంచీ టెస్టుపై కూడా పూర్తి పట్టు బిగించేసింది..బ్యాటింగ్లో సౌతాఫ్రికా బౌలర్లను ఓ ఆటాడుకున్న టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో భారీ స్కోర్ దగ్గర డిక్లేర్ చేసింది. అటు సఫారీల ఓపెనర్లని కూడా వెంటవెంటనే పెవిలియన్కి పంపేసి నట్లు బిగ�
కొద్ది నెలలుగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న మహీని మైదానంలో చూసేసరికి అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపించింది. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికా, టీమిండియాల మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు ధోని అతిథిగా విచ్చేశాడు. తన పేరిట ఉన్న పెవిలియన్ లో కూర్చు
టీమిండియాలో అనుభవశాలి. సాటిలేని వికెట్ కీపర్గా కెరీర్ కొనసాగిస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చుట్టూనే ప్రస్తుత భారత క్రికెట్ తిరుగుతోంది. ఈ క్రమంలో అతని రిటైర్మెంట్పై సర్వత్రా సందేహాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే బీసీసీ�
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని బీసీసీఐ ప్రెసిడెంట్గా దాదాపు ఫిక్స్ అయిపోయారంతా. ఈ క్రమంలో ప్రెస్ మీట్లో గంగూలీకి ప్రశ్నల దాడి మొదలైంది. ఇందులో భాగంగానే రవిశాస్త్రి విషయంలో గంగూలీ చెప్పిన సమాధానం వైరల్గా మారింది. బీసీసీఐ ప్రెసి�
పుణె టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విక్టరీ కొట్టింది. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి టీమిండియా 601 పరుగుల
భారత్-సౌతాఫ్రికా మధ్య పూణేలో జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. సఫారీలు 275 పరుగులకు ఆలౌట్ అవడంతో..ఇప్పుడు టీమిండియా దక్షిణాఫ్రికాని ఫాలో ఆన్ ఆడిస్తుందా లేక సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్కి దిగుతుందా అనే అంశం ఫ్యాన్స్లో టెన్షన�
పూణేలో జరుగుతోన్న టెస్టులో టీమిండియా పూర్తిగా పట్టు బిగించేసింది. భారీ పరుగులతో ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా..అచ్చంగా మొదటి టెస్టులో ఏం జరిగిందో రెండో టెస్టులోనూ అలానే సఫారీలు మూడు వికెట్లు సమర్పించేసుకున్నారు. 273 పరుగుల వద్ద టీమిండియా