-
Home » tear gas
tear gas
వామ్మో.. ఇది పార్లమెంటా? యుద్ధ భూమా? సభలో స్మోక్ బాంబులు, కోడి గుడ్లు..
March 5, 2025 / 05:30 AM ISTదీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
శంభు సరిహద్దుల్లో ఉద్రిక్తంగా మారిన రైతుల పాదయాత్ర..
December 8, 2024 / 05:01 PM ISTకనీస మద్దతు ధర సహా పలు డిమాండ్లను నెరవేర్చాలని అన్నదాతలు ఆందోళన బాట పట్టారు.
Police lathi charge : హర్యానా రైతులపై పోలీసుల లాఠీ చార్జ్..పలువురికి గాయాలు
May 16, 2021 / 03:56 PM ISTహర్యానాలో పోలీసులు రైతులపై లాఠీ చార్స్ చేశారు. ఆదివారం (మే 16,2021) కొవిడ్ ఆసుపత్రిని ప్రారంభించటానికి వెళ్లిన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ను రైతులు ఘెరావ్ చేశారు. దీంతో పోలీసులు రైతులపై…
రైతులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం..ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత
January 26, 2021 / 11:51 AM ISTLathicharge and tear gas over Farmers : ఢిల్లీలోని సంజయ్ గాంధీ ట్రాన్స్పోర్ట్ నగర్లో ఉద్రిక్తత నెలకొంది. అనుమతించిన సమయం కంటే ముందుగా ట్రాక్టర్లతో ఢిల్లీకి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.…
అమెరికా క్యాపిటల్ భవనంలో కాల్పులు, ట్రంప్ ప్రకటన చేయాలన్న బైడెన్
January 7, 2021 / 06:18 AM ISTUS Capitol lockdown : అమెరికా క్యాపిటల్ భవనంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది.. ఈ కాల్పుల్లో ఓ మహిళ చనిపోయింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరపడంతో……
రైతుల ‘ఛలో ఢిల్లీ’లో చల్లారని ఉద్రిక్తతలు..లాఠీ ఛార్జ్ చేస్తున్నా వెనక్కి తగ్గని అన్నదాతలు
November 27, 2020 / 03:38 PM ISTfarmers chalo Delhi : రైతుల ఛలో ఢిల్లీలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. తమకు తీవ్ర నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ వెళ్లి గళం వినిపించేందుకు రైతులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. లాఠీఛార్జ్లు,…
బెంగాల్ లో టెన్షన్…బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్
October 8, 2020 / 03:00 PM ISTKolkata: Cops resort to lathicharge as BJP marches వెస్ట్ బంగాల్లో బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. మమతా బెనర్జీ ప్రభుత్వానికి…
టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు, ముళ్ల కంచెలు : రాజధాని గ్రామాల్లో టెన్షన్..టెన్షన్
December 27, 2019 / 04:28 AM ISTఏపీ రాజధాని గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ వైపు సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం... మరోవైపు ఆ సమావేశంలో తీసుకొనే నిర్ణయంపై ఆందోళనలు... వాటిని
రాజధానిలో పౌర “రణరంగం”…హింసాత్మకంగా ఆందోళనలు
December 17, 2019 / 12:13 PM ISTపౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు ఉదృతంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో జామియా మిలియా యూనివర్శిటీలో జరిగిన అల్లర్ల వేడి ఇంకా చల్లారకముందే మరోసారి ఈస్ట్ ఢిల్లీలో ఇవాళ(డిసెంబర్-17,2019) నిరసనకారులు రెచ్చిపోయారు. పౌరసత్వ సవరణ…