-
Home » Technology
Technology
బిల్ గేట్స్తో చంద్రబాబు నాయుడు భేటీ.. వీటిపై చర్చ.. ఏపీ సీఎం ఏమన్నారంటే?
బిల్ గేట్స్ తన సమయం, మద్దతు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు.
ఏపీని నాలెడ్జ్ హబ్గా మారుస్తాం- సీఎం చంద్రబాబు
టెక్నాలజీ పెరిగితే ఉద్యోగాలు పోతాయని అనుకుంటున్నారు. కానీ,
వినియోగదారులకు షాకిచ్చేందుకు సిద్ధమైన గూగుల్.. మీ ఖాతాలు క్లోజ్ కాకుండా ఇలా చేయండి ..
గూగుల్ పరిధిలో పనిచేసే ఖాతాలను మీరు రెండేళ్ల పాటు లాగిన్ కాకుంటే ఆ ఖాతా పోతుంది. దీనికితోడు అందులో దాచుకున్న కంటెంట్ కూడా తొలగించబడుతుంది.
మార్కెట్లో హార్లీ డేవిడ్సన్ X440 వచ్చేసింది.. బుకింగ్స్ ఎప్పటినుంచంటే?
జూలై 2023లో ఆవిష్కరించబడినప్పటి నుంచి హార్లీ డేవిడ్ సన్ X440 భారతదేశం అంతటా ప్రీమియం సెగ్మెంట్ కస్టమర్లను ఆకర్షించింది. తద్వారా తన ప్రదర్శన నుంచి కేవలం ఒక నెలలోనే 25000 బుకింగ్లను సాధించింది.
India: AIలో దూసుకుపోతున్న భారత్.. ఆరేళ్లలో 14 రెట్లు ప్రతిభ పెరిగిందట
గత సంవత్సర కాలంలో, భారతీయ శ్రామిక శక్తిలో 43% మంది తమ కార్యాలయాల్లో ఏఐ వినియోగాన్ని పెంచారని ఈ నివేదిక తెలిపింది. ప్రతి ముగ్గురు భారతీయులలో ఇద్దరు 2023లో కనీసం ఒక డిజిటల్ స్కిల్నైనా నేర్చుకుంటామని చెప్తున్నారు
Bengaluru : బెంగళూరు వీధుల్లో డ్రైవర్ లేని కారు .. చూసేందుకు ఎగబడ్డ స్ధానికులు
బెంగళూరు వీధుల్లో డ్రైవర్ లేని కారు హల్ చల్ చేసింది. దానిని చూసేందుకు స్ధానికులు ఎగబడ్డారు. ఈ కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Technology Sensitivity: మనిషిని మాయం చేస్తోన్న టెక్నాలజీ.. ఆన్లైన్ కంటెంట్తో భయంకర నేరాలు
నేరాలు జరగకుండా.. నేరస్తుల నుంచి అమాయకులను కాపాడటమే ఇప్పుడు కొత్త సవాల్గా మారింది. ఆన్లైన్లో వెతకడం.. శత్రువులను అంతం చేయడం.. ఇప్పుడు మామూలైపోయింది.
Chandra Babu : ఒకప్పుడు సెల్ఫోన్ గురించి చెబితే నవ్వారు, కానీ ఇప్పుడది లేకుండా భార్యాభర్తల్లో ఏ ఒక్కరు ఉండట్లేదు : చంద్రబాబు
భర్త లేకపోయినా భార్యా..భార్య లేకపోయినా భర్తా ఉంటున్నారు గానీ చేతిలో సెల్ ఫోన్ లేకుండా ఎవ్వరు ఉండటంలేదని ఛలోక్తులు విసిరారు చంద్రబాబు.
CJI Chandrachud: తప్పుడు వార్తల ప్రవాహంలో నిజం బలిపశువుగా మారుతోంది.. సీజేఐ చంద్రచూడ్
ప్రపంచీకరణ ద్వారా వాతావరణంలో, ప్రజా జీవనంలో అనేక మార్పులు వచ్చాయని ఆయన అన్నారు. కొవిడ్ లాంటి మహమ్మారి ఆదాయ అసమానతల్ని తేటతెల్లం చేసిందని పేర్కొన్నారు. కొన్ని వాదాలు తరిగిపోవడం, కొన్ని పెరిగిపోవడం లాంటివి నెలకొన్నాయని అన్నారు. సోషల్ మీడియా
CJI Chandrachud: టెక్నాలజీ తెలియదని మొబైల్ ఫోన్ వదిలేస్తారా?.. హైకోర్టు న్యాయమూర్తులకు సీజేఐ స్ట్రాంగ్ మెసేజ్
‘‘అట్టడుగు వర్గాల వరకు మని చేరాలి. అందుకు కోర్టుల్లో సాంకేతికత చేరాలి. టెక్నాలజీ తెలియదని మొబైల్ ఫోన్ వాడకం అయితే తగ్గట్లేదు కదా. అందుకే ఈ-కోర్టులను ఏర్పాటు చేస్తున్నాం. విచారణ కోసం ఈ-సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇంటర్నెట్ యాక్సెస్ �