Home » Technology
Corona vaccine prices : కరోనా టీకాలు ఒక్కొక్కటే సిద్ధం అవుతున్నాయి. కొన్ని ఇప్పటికే మూడోదశ పరీక్షలు పూర్తి చేసుకున్నాయి. మరికొన్ని మూడో దశ పరీక్షల్లో ఉన్నాయి. కానీ, ఇవన్నీ ప్రస్తుతానికి లాజిస్టిక్స్ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కొన్ని టీకాల ధరలు అత్యధికంగ�
fake calls: టెక్నాలజీతో ప్రపంచాన్ని అరచేతిలో చూస్తున్న రోజులివి.. ఇది సంతోషించాల్సిన విషయమే. కానీ, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి కంటే చెడుకే ఎక్కువగా ఉపయోగిస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. మొబైల్ ఫోన్స్ లో వస్తున్న కొత్త కొత్త యాప్స్ క
ghmc elections: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. అయితే.. ఎన్నికలు ఎలా జరుగుతాయి? ఈవీఎంలు ఉపయోగిస్తారా? లేక బ్యాలెట్ విధానంలో ఎన్నికలుంటాయా? ఉన్నతాధికారుల సమావేశంలో ఏఏ అంశాలపై చర్చిస్తారు? తెలంగాణలో త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇ
శామ్సంగ్, వివో, రియల్మే వంటి సంస్థలు 15 వేల రూపాయల బడ్జెట్లో ఒకటి నుండి ఒక గొప్ప ఫోన్లను అందిస్తున్నాయి. అటువంటి బడ్జెట్లో ఏ టాప్ ఫైన్ స్మార్ట్ఫోన్లు ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఎక్కువ ఫీచర్లతో తక్కువ బడ్జెట్లో మంచి స్మార్�
కరోనా టైంలో విద్యా వ్యవస్థ మారిపోతోంది. ఇంజినీరింగ్ బీ ఫార్మసీ, ఇతర కోర్సుల పాత విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు నిర్వహించేందుకు జెన్టీయూహెచ్ నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించుకోవచ్చని �
భారత దేశంలో కరోనా ఎంతలా ఉగ్రరూపం దాలుస్తుందో అందరికీ తెలిసిందే. ఈ వైరస్ బారిన పడిన వారిని కాపాడేందుకు వైద్య సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. రోగికి తగిన సూచనలు ఇస్తూ…జాగ్రత్తలు తీసుకొమంటున్నారు. వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుండడంత�
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) అతినీలలోహిత జెర్మిసైడల్ రేడియేషన్ టెక్నాలజీతో అమర్చిన ట్రంక్ ఆకారపు పరికరాన్ని అభివృద్ధి చేసింది. దీన్ని ఇంటి వద్ద ఉంచాలని వారు సూచిస్తున్నారు. కిరాణా మరియు కరెన్సీ నోట్లతో సహా బయటి నుండి తీసుకువ
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. అటు అనుమానితుల సంఖ్యా క్రమేపీ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో
డీప్ ఫేక్..ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతోంది. కొత్త కొత్తవి పుట్టుకొస్తున్నాయి. కానీ వీటిని కొంతమంది ఉపయోగించి దుర్వినియోగానికి పాల్పడుతున
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బీజేపీ ఓటమిని తప్పించుకోలేకపోయింది. కేజ్రీవాల్ కే మరోసారి భారీ మెజార్టీతో అధికారం కట్టబెట్టారు ఢిల్లీ ఓటర్లు. అయితే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఓ ఆశక్తికర పరిణామ