Home » Telangana armed struggle warrior
నిజాం కాలంలో రజాకార్లను ఎదురించిన ధీశాలి మల్లు స్వరాజ్యం. తుంగతుర్తి నుంచి శాసన సభకు మల్లు స్వరాజ్యం ప్రాతినిధ్య వహించారు.