-
Home » telangana assembly elections
telangana assembly elections
రేవంత్ రెడ్డి సీఎం అయితే.. ఏపీకి మంచి జరుగుతుంది : జేసీ ప్రభాకర్ రెడ్డి
తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయితే.. ఏపీకి మంచి జరుగుతుంది..చంద్రబాబు సీఎం అవుతారు అంటూ జేసీ ప్ర్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు కొట్టుకోవడం ఖాయం : జీవీఎల్
తెలంగాణ లో త్వరలో కాంగ్రెస్ నేతలు కొట్టుకోవడం చూస్తారు అంటూ సెటైర్లు వేశారు బీజేపీ ఎంపీ. తెలంగాణలో కొద్దీ రోజుల్లోనే కాంగ్రెస్ పై వ్యతిరేకత మొదలవుతుందన్నారు.
కేసీఆర్కు చంద్రబాబు రిటర్స్ గిఫ్ట్ ఇచ్చారంటూ తెగ ఆనందపడుతున్నారు.. అదెలాగో చెబుతారా..?: విజయసాయి రెడ్డి
కేసీఆర్కు చంద్రబాబు రిటర్స్ గిఫ్ట్ ఇచ్చారంటూ తెగ ఆనందపడుతున్నారు..అదెలాగో చెబుతారా..? అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు.
కౌంటింగ్కి ముందు వ్యూహం మార్చిన కాంగ్రెస్ అధిష్టానం
ఇంతకు ముందు హైదరాబాద్ రావాలని చెప్పిన అభ్యర్థులను కూడా రావద్దని తాజా ఆదేశాల్లో తేల్చి చెప్పింది. రాత్రి 11:30కు హైదరాబాద్ కి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రానున్నారు. తాజ్ కృష్ణా హోటల్లో రాత్రి బస చేయనున్నారు
ఓటు కోసం పోలింగ్ కేంద్రాలకు తరలొస్తున్నఓటర్లు..
ఓటు కోసం పోలింగ్ కేంద్రాలకు తరలొస్తున్నఓటర్లు..
కారు జోరు కొనసాగుతుందా? కాంగ్రెస్కు పూర్వ వైభవం దక్కుతుందా? హైదరాబాద్లో గెలుపెవరిది?
గతంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ కు పూర్వ వైభవం దక్కుతుందా? కారు జోరు కొనసాగనుందా? ఎంఐఎం అడ్డాలో ఇంకెవరైనా అడుగుపెట్టగలరా? నగరంలోని కీలకమైన 15 నియోజకవర్గాలపై స్పెషల్ అనాలసిస్ బ్యాటిల్ ఫీల్డ్ లో..
తెలంగాణలో 594 అప్లికేషన్లు రిజెక్ట్.. లిస్టులో జానారెడ్డి, ఈటెల జమున
అప్లికేషన్లను తిరస్కరించడంపై అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసిన జానారెడ్డి అప్లికేషన్ తిరస్కరించడం పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది
మంత్రి హరీష్ రావు మీద రెండు క్రిమినల్ కేసులు, 11 కోట్ల అప్పు, 24 కోట్ల ఆస్తులు
తన మీద ఉన్న క్రిమినల్ కేసులను హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన 2 కేసులు అతనిపై పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఇక ఆయన విద్య విషయానికి వస్తే.. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్నట్లు పేర్కొన్న
కాంగ్రెస్లో మొగొల్లు లేరా? సూర్యపేట సభలో కేసీఆర్.. ప్రజలపై వరాల జల్లు
దళితులు, గిరిజనులు అనాదిగా వివక్షతకు గురవుతునే ఉన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి మంచి చెడులు విచారించి ఓటు వేయాలి. ఎన్నికల్లో ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యం గెలుపు.
మియాపూర్లో 27 కిలోల బంగారం స్వాధీనం
హైదరాబాద్ నగరంలో అధికారులు అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా మియాపూర్ వద్ద 27 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.