Home » telangana assembly elections
తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయితే.. ఏపీకి మంచి జరుగుతుంది..చంద్రబాబు సీఎం అవుతారు అంటూ జేసీ ప్ర్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ లో త్వరలో కాంగ్రెస్ నేతలు కొట్టుకోవడం చూస్తారు అంటూ సెటైర్లు వేశారు బీజేపీ ఎంపీ. తెలంగాణలో కొద్దీ రోజుల్లోనే కాంగ్రెస్ పై వ్యతిరేకత మొదలవుతుందన్నారు.
కేసీఆర్కు చంద్రబాబు రిటర్స్ గిఫ్ట్ ఇచ్చారంటూ తెగ ఆనందపడుతున్నారు..అదెలాగో చెబుతారా..? అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు.
ఇంతకు ముందు హైదరాబాద్ రావాలని చెప్పిన అభ్యర్థులను కూడా రావద్దని తాజా ఆదేశాల్లో తేల్చి చెప్పింది. రాత్రి 11:30కు హైదరాబాద్ కి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రానున్నారు. తాజ్ కృష్ణా హోటల్లో రాత్రి బస చేయనున్నారు
ఓటు కోసం పోలింగ్ కేంద్రాలకు తరలొస్తున్నఓటర్లు..
గతంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ కు పూర్వ వైభవం దక్కుతుందా? కారు జోరు కొనసాగనుందా? ఎంఐఎం అడ్డాలో ఇంకెవరైనా అడుగుపెట్టగలరా? నగరంలోని కీలకమైన 15 నియోజకవర్గాలపై స్పెషల్ అనాలసిస్ బ్యాటిల్ ఫీల్డ్ లో..
అప్లికేషన్లను తిరస్కరించడంపై అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసిన జానారెడ్డి అప్లికేషన్ తిరస్కరించడం పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది
తన మీద ఉన్న క్రిమినల్ కేసులను హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన 2 కేసులు అతనిపై పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఇక ఆయన విద్య విషయానికి వస్తే.. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్నట్లు పేర్కొన్న
దళితులు, గిరిజనులు అనాదిగా వివక్షతకు గురవుతునే ఉన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి మంచి చెడులు విచారించి ఓటు వేయాలి. ఎన్నికల్లో ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యం గెలుపు.
హైదరాబాద్ నగరంలో అధికారులు అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా మియాపూర్ వద్ద 27 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.