Home » Telangana Assembly Meetings
Telangana Assembly : రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
కేబినెట్ లో ఆమోదించిన ప్రధాన అంశాలు అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్రం భారీ వర్షాలు, వరదలు లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కొత్త చిక్కులు ఏర్పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య సయోద్య కుదిరినప్పటికీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ట్విస్ట్ నెలకొంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఇంత అహంకారమా? అధికారం తలకెక్కితే కాలం సమాధానం చెబుతుంది అంటూ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
ఆర్టీసీని అమ్మేయాలని కేంద్రం లేఖలు రాస్తోందని.. అమ్మేసిన రాష్ట్రానికి రూ.1000కోట్లు ఇస్తామని ఆఫర్లు ఇస్తోంది అంటూ కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
సభకు లేటుగా వచ్చారేంటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. నిన్న అసెంబ్లీలో తలసాని వాఖ్యల సమయంలో కాంగ్రెస్ సభ్యులెవరు నాకు మద్దతుగా మాట్లాడలేదని రాజగోపాల్ రెడ్డి చెప్పారు
రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టరు కాబట్టి..కాంట్రాక్టుల గురించి మాట్లాడాలంటే సభ నుంచి బయటికి వెళ్లిపోవాలని, సభ బయట మాట్లాడుకోవాలని తలసాని అనగా, రాజగోపాల్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
ఉద్యోగ నోటిఫికేషన్స్, పేదలకు ఇల్లు, మన ఊరు మన బడితో పాటు సంక్షేమ పథకాలకు ఆమోద ముద్ర పడనుంది. ఇప్పటికే బడ్జెట్ రూపకల్పన పూర్తి అయ్యింది. గత బడ్జెట్ కంటే ఎక్కువగా కేటాయింపులు...
telangana minister harish rao : తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుకు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతరులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో మంత్రి హ
ఖమ్మం : సీఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్కను కాంగ్రెస్ హై కమాండ్ ఎంపిక చేసింది. తాము ఎంపిక చేయలేం..మీరే ఎవరినో ఒకరిని ఎంపిక చేయాలంటూ తీర్మానం చేసిన ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేతిలో పెట్టారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు స్�