Telangana Assembly Session

    చలో అసెంబ్లీకి BJP పిలుపు : లీడర్స్ హౌస్ అరెస్టు

    September 11, 2020 / 09:20 AM IST

    Telangana Assembly : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చలో అసెంబ్లీకి బీజేపీ పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తోంది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కీలక బీజేపీ నేతల ఇంటి వద్ద పోలీసులు మోహరిం

10TV Telugu News