Home » telangana assembly sessions 2023
అందరూ జైలుకెళ్తారు..!
భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. భద్రాద్రి, యాదద్రి పవర్ ప్రాజెక్టు పై జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేస్తామని చెప్పారు.
42 పేజీల బుక్ ఇచ్చి 4 నిమిషాలు కాలేదు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పొడిగించారు. డిసెంబర్ 20 వరకు సమావేశాలు కొనసాగుతాయని స్పీకర్ ప్రకటన చేశారు.
ఇందిరమ్మ రాజ్యంలోనే సామాజిక న్యాయం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
గవర్నర్ ప్రసంగం దారుణంగా ఉందని కేటీఆర్ అన్నారు.
మూడు నెలల్లో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ : కేటీఆర్
కాసేపట్లో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త స్పీకర్ సమక్షంలో ఎనిమిదిమంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు.