Home » Telangana BJP
Raja Singh : కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డిపై ఆ పార్టీ మాజీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Jubilee Hills Bypoll అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తెలంగాణలోని వివిధ జిల్లాల టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు.
ఒకవైపు జాతీయ పార్టీ సూచనలు, మరోపు రాష్ట్ర కమిటీలో యంగ్ లీడర్లు ఉండాలనే అధ్యక్షుడి ఆలోచన.. తమకెక్కడ ఎసరు తెస్తుందోనన్న ఆలోచనలో ఉన్నారట.
ఈ ప్రచారం ఎంతవరకు నిజమో తెలియదు కానీ తెలంగాణ పాలిటిక్స్లో ఇదిప్పుడు హాట్ టాపిక్గా మారింది.
వారందరినీ సమన్వయం చేస్తున్నాం. గొడవలన్నీ సద్దుమణిగిపోతున్నాయి. ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయి.
చివరి నిమిషంలో తాను రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్నానంటూ ప్రకటించారు. పార్టీలో హైట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు ఏం తక్కువ తానెందుకు అధ్యక్ష పదవికి అర్హుడ్ని కాదంటూ తెరపైకి వచ్చారాయన.
తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరనే అంశంపై ఉత్కంఠ వీడింది. బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం.
అభివృద్ధి కోసం కిషన్ రెడ్డితో కలిసి పని చేస్తానంటూ దత్తాత్రేయ పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
మా పార్టీ స్టాండ్ ఒకటే. సీబీఐ విచారణ జరగాలి, దోషులకు శిక్ష పడాలి.
కమలం పార్టీకి కంటి మీద కునుకులేకుండా చేస్తున్న రాజాసింగ్ వెనుక ఎవరున్నారనేది హాట్ టాపిక్గా అవుతోంది.