Home » telangana bjp chief
బీజేపీ సభ్యులు మాత్రం నల్ల కండువాలు ధరించి వచ్చారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గవర్నర్ ప్రసంగం లేకుండా
అసెంబ్లీ సాక్షిగా కేంద్ర ప్రభుత్వ వ్యవహారాన్ని దుయ్యబట్టారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని, ఇవన్నీ ప్రజలకు...
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమవుతాయని ప్రభుత్వం నిర్ణయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం..
తెలంగాణ నాస్తికుల రాజ్యంగా మారుతోందా? అనే బాధ కలుగుతోందన్నారు. వేములవాడ ఆలయానికి రూ.200 కోట్లు విడుదల చేస్తానన్న మాటలు ఏమయ్యాయి అని సూటిగా ప్రశ్నించారు...
బండి సంజయ్తో మాట్లాడిన ప్రధాని మోదీ
పాదయాత్రచార్మినార్ భాగ్మలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. అమ్మవారికి మొక్కులు చెల్లించుకోనున్నారు.
2021, ఆగస్టు 13వ తేదీ శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఆ పార్టీకి చెందిన నేతలు పాదయాత్రపై స్పష్టతనిచ్చారు. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద..పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ ను ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఇతర నేతలు ఆవిష్కరించారు.
ఎన్నెన్నో అనుకుంటాం.. అవన్నీ జరుగాతాయా ఏంది..? సర్లే అని సర్దుకుపోతున్నారు కమలం గూటికి చేరిన పెద్ద తలకాయలు. పెద్ద పదవిని ఆశించి బొక్కబోర్లా పడ్డ నేతలంతా ఇప్పుడు గమ్మున ఉండిపోయారు. ఆ ఒక్కటి కాకుండా ఇంకేం పదవి కావాలన్నా ఇస్తామని బీజేపీ పెద్దలు