Home » telangana bjp chief
భట్టి విక్రమార్క క్షమాపణలు చెప్పకపోతే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, రూ.25 లక్షలకు పరువు నష్ట దావా వేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్రావు
డీకే అరుణకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అంశంలో పార్టీ అంతర్గత అంశాలతో పాటు రాష్ట్ర రాజకీయాలు కూడా ఆమెకు కలిసి వస్తున్నాయట.
ఈటల రాజేందర్, రఘునందర్ రావు, డీకే అరుణ లాంటి నేతలు అధ్యక్ష పదవి కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు.
జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తి కావొస్తుండటంతో జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై సీరియస్గా ఫోకస్ పెట్టిందట.
అధ్యక్ష పదవి వద్దంటూనే దూకుడు ప్రదర్శిస్తున్నారు బండి సంజయ్. ఇక, కొత్తగా తెరపైకి డీకే అరుణ, మురళీధర్ రావు పేర్లు వచ్చినట్లు సమాచారం.
నేతలంతా బయటకు బానే కనిపిస్తున్నప్పటికీ..ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నట్లే కనబడుతున్నా..లోలోపల ఆధిపత్యం కోసం పాకులాడుతారని కమలం పార్టీ కార్యకర్తలే గుసగుసలు పెట్టుకుంటున్నారు.
అన్నీ అనుకున్నట్లు జరిగితే RRR లో ఒకరు తెలంగాణ బీజేపీ బాస్ గా పగ్గాలు చేపట్టడం ఖాయం అని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.
మునుగోడు బైపోల్లో గెలిచేది మేమే
మండుటెండలో పాదయాత్ర చేస్తుండటంతో ఆదివారం వడదెబ్బ తగిలింది. దీంతోపాటు ఎసిడిటీకి కూడా గురయ్యారని వైద్యులు తెలిపారు.