Home » Telangana BJP President Bandi Sanjay
పేపర్ లీకేజ్ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం విధితమే. విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సంజయ్ ప్రవర్తించారని ఎఫ్ఐఆర్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్
Bandi Sanjay: అవినీతి ఆరోపణలను పక్కదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ ధర్నాలు
Bandi Sanjay: చట్టం ఎవరికీ చుట్టం కాదు..! తెలంగాణలో ఐటీ రైడ్స్పై సంజయ్ కీలక వ్యాఖ్యలు
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈరోజు సాయంత్రం 4గంటల సమయంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతోంది. జనగామ జిల్లా పాలకుర్తిలో యాత్ర చేస్తున్నారు. బండి సంజయ్ చేపట్టిన యాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటింది. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంట�
మునుగోడుపై బీజేపీ దూకుడు పెంచింది. శుక్రవారం తెలంగాణకు తరుణ్ చుగ్ రానున్నారు. ఉదయం 10.30 గంటలకు బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొననున్నారు. మునుగోడులో ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ తీసే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు చేరికల కమిటీతో తరుణ్ చుగ్ సమావేశం �
సైలెంట్ గా ఉంటూనే అధికార, విపక్ష పార్టీల్లో కల్లోలం సృష్టిస్తోంది కమలం పార్టీ. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కేడర్ లో కలవరం నింపింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెట్టి వచ్చిన వారిని వచ్చినట్టే కమలం తన క్యాంప
ప్రొఫెసర్ జయ శంకర్ ను సీఎం కేసీఆర్ మర్చిపోయారని, ఆయన్ను అవమాన పరిచిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. జయ శంకర్ లేకపోతే...