Home » Telangana BJP
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 15, 16, 18 తేదీల్లో మోదీ పలు ప్రాంతాల్లో ప్రచార సభలు, రోడ్ షోలలో పాల్గొననున్నారు.
ఆరూరి రమేశ్ మెత్తబడతారా? పార్టీని వీడతారా? అనేది మాత్రం ఉత్కంఠగా మారింది. ఆరూరి నిర్ణయం తర్వాతే వరంగల్ సీటుపై బీజేపీ క్లారిటీ ఇవ్వబోతోందని తెలుస్తోంది.
PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు మోదీ షెడ్యూల్ పర్యాటన ఖరారు అయింది. మార్చి 16 నుంచి 18,19వ తేదీల్లో మోదీ పర్యటించనున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.20 గంటల నుంచిసాయంత్రం 6గంటల వరకు పలు కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం రాత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా, జాతీయ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు.
నా ఇంటిని వదిలిపెట్టి.. ఓ లక్ష్యంతో వచ్చాను. నా జీవితం దేశం కోసం అంకితం.. మీ బిడ్డల కోసం నేను పరితపిస్తున్నాను.. నా జీవితం తెరచిన పుస్తకం, మోదీ అంటే పక్కా గ్యారెంటీ అభివృద్ధి అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
నా జీవితం తెరచిన పుస్తకం, మోదీ అంటే పక్కా గ్యారెంటీ అభివృద్ధి అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే ఊరుకునేది లేదని, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని హెచ్చరించారు.
ప్రస్తుతం ఆమె బీజేపీ ప్రధాన కార్యదర్శి కావడంతో పార్టీ వ్యూహాలు, అంతర్గత అంశాలు పూర్తిగా తెలుసు. అలాంటి వ్యక్తి ముఖ్యంత్రి రేవంత్ ను కలవడంతో కమలనాథులు కంగారు పడుతున్నారు.
లోక్సభ ఎన్నికలకు బీజేపీ కేంద్ర అధిష్టానం సన్నద్ధమవుతోంది.