Home » Telangana CEO
Vikas Raj : సీఈసీ ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీలో ఐదు పోలింగ్ కేంద్రాలలో ర్యాండంగా వీవీ ప్యాట్స్ తీసుకుంటామని తెలిపారు.
Lok Sabha elections 2024: కేసీఆర్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామని వీహెచ్పీ చెప్పింది.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాదాపు 780 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారంను ఎలక్షన్ కమిషన్ సీజ్ చేసిందని వికాస్ రాజ్ చెప్పారు.
ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లినప్పుడు గుర్తింపు కార్డుగా ఓటర్ ఐడీని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అయితే.. ఓటర్ కార్డు లేని వారు ఏం చేయాలంటే..?
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్ ముగిసే వరకు పాటించాల్సిన నిబంధనలు ఇవే..