Home » Telangana Chief Electoral Officer Vikas Raj
నామినేషన్ ఉపసంహరణ తరువాతరోజు నుంచి హోం ఓటింగ్ ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు.
Vikas Raj : మొత్తం ఓటర్ల సంఖ్య 3కోట్ల 26లక్షలు. 2కోట్ల 81లక్షల ఓటర్ స్లిప్స్ పంపిణీ పూర్తి. 114 రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి.