Home » Telangana Congress leaders
సీఎల్పీ భేటీ ద్వారా పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు...
హుజూరాబాద్ ఉపఎన్నిక : కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కలు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. 2021, జూన్ 13వ తేదీ ఆదివారం సీఎల్పీ అత్యవసర సమావేశం జూమ్ ద్వారా నిర్వహించారు
మాణిక్యం ఠాగూర్ తెలంగాణ కి అన్యాయం చేయకు..తెలంగాణలో ఇన్ని సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఇంత వరకు రివ్యూనే జరగడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు వ్యాఖ్యానించారు. 2021, జులై 09వ తేదీ బుధవారం ఉదయం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు
telangana congress leaders: కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికప్పుడు విచిత్రమైన పరిణామాలు జరుగుతుంటాయి. ఏం లేకపోయినా ఏదో ఉన్నట్టుగా, ఏదో సాధించేసినట్టుగా మాట్లాడేస్తుంటారు. అసలు జరుగుతుందో లేదో తెలియని వాటి గురించి ఆశలు పుట్టిస్తుంటారు. సంగారెడ్డిలో కూడా అదే జర
మునిసిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీతో పాటు పార్టీ నాయకులకు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇప్పటికే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి మునిసిపాలిటీ ఎన్నికల తర్వాత పీసీసీ పదవి నుంచి తప్పుకుంటానని కార్యకర్తల సమావేశంలో క్లారిటీ ఇచ్చార�
హైదరాబాద్ : సీఎల్పీ నేతగా కొత్త ఛార్జ్ తీసుకున్న భట్టి విక్రమార్కకు అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ను భట్టి సారథ్యం తీరం దాటిస్తుందా ? పట్టు వదలని విక్రమార్కుడిలా పదవి దక్కించుకున్న ఆయన.. పార్టీ వాయిస్ వినిపి�