-
Home » Telangana corona
Telangana corona
Telangana Covid Update List : తెలంగాణలో కరోనా కలకలం.. మరోసారి 100కు పైనే.. అత్యధికంగా హైదరాబాద్లో
తెలంగాణలో ఇప్పటిదాకా 7లక్షల 94వేల 329 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7లక్షల 89వేల 241 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 977 యాక్టివ్ కేసులు ఉన్నాయి.(Telangana Covid Update List)
Telangana Corona : మాస్క్ కంపల్సరీ.. కరోనాపై DH శ్రీనివాసరావు సూచనలు
రాష్ట్ర ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. కేసులు ఇక్కడ అధికం కావొద్దు అనుకుంటే.. తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. 60 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరూ...
Telangana : తెలంగాణాలో కరోనా… 26 జిల్లాల్లో సున్నా కేసులు
తెలంగాణలో కరోనా కల్లోలం క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతంలో నమోదైన కేసులు ఆందోళనకర రీతిలో ఉన్న సంగతి తెలిసిందే...
COVID 19 : తెలంగాణలో కరోనా, 24 గంటల్లో 512 కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. గతంలో వేల సంఖ్యలో నమోదైన కేసులు ప్రస్తుతం వందల్లో నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా కూడా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.
Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 569 కరోనా కేసులు
తెలంగాణలో గత 24 గంటల్లో 569 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 2,098 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో కరోనా మరణాలేవీ సంభవించ లేదు.
Telangana Covid : 24 గంటల్లో 2 వేల 484 కేసులు, కోలుకున్న 4 వేల 207 మంది
మొత్తం 4 వేల 086 మంది చనిపోయారని పేర్కొంది. అలాగే…ఒక్కరోజులో 4 వేల 207మంది ఆరోగ్యవంతంగా కోలుకున్నారని..ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 7,18,241గా ఉందని పేర్కొంది.
Telangana Corona : 24 గంటల్లో 3,590 కేసులు.. కోలుకున్నది 3,555 మంది, ఇద్దరు మృతి
తాజాగా...24 గంటల్లో 3 వేల 590 మంది కరోనా బారిన పడ్డారని, ఇద్దరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 40 వేల 447 యాక్టివ్ కేసులుండగా
Telangana Covid – 19 : 24 గంటల్లో 3,944 కేసులు.. ముగ్గురు మృతి
బుధవారం 3 వేల 801 పాజిటివ్ కేసులు ఉంటే.. గత 24 గంటల్లో 3 వేల 944 కేసులు నమోదయ్యాయని, ముగ్గురు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది...
Telangana Covid : మళ్లీ పెరుగుతున్న కేసులు, 24 గంటల్లో ఎన్ని వచ్చాయంటే
గత 24 గంటల్లో 3 వేల 801 పాజిటివ్ కేసులు నమోదైనట్లు, ఒక్కరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. అలాగే…ఒక్కరోజులో 2 వేల 046 మంది...
Telangana High court: కరోనా ఆంక్షల అమలుపై హైకోర్టు పెదవి విరుపు, విచారణ 28కి వాయిదా
ప్రభుత్వ తరుపు వాదనలు విన్న ధర్మాసనం.. తెలంగాణలో కరోనా ఆంక్షల అమలుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అసహనం వ్యక్తం చేసింది.