-
Home » telangana corona update
telangana corona update
Omicron Victim : రాజన్న సిరిసిల్ల ఒమిక్రాన్ బాధితుడి కుటుంబానికి కరోనా పాజిటివ్
December 22, 2021 / 08:42 PM ISTభార్య, తల్లికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. అయితే..వీరిలో ఒమిక్రాన్ లక్షణాలు మాత్రం లేవని తెలిపారు. వీరి నమూనాలను సేకరించి...జీనోమ్ సీక్వెన్సింగ్ కు...
Corona Cases : తెలంగాణలో కొత్తగా 171 కరోనా కేసులు
November 26, 2021 / 09:01 PM ISTతెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తుంది. గత కొద్దీ రోజులుగా ప్రతి రోజు 200లకు దిగువన కరోనా కేసులు నమోదవుతున్నాయి.
Telangana : తెలంగాణలో కొత్తగా 173 కరోనా పాజిటివ్ కేసులు
September 19, 2021 / 09:22 PM ISTతెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పూర్తిగా అదుపులోకి వచ్చింది. కొన్ని జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కావడం లేదు.
Corona Cases : గత మూడు రోజులుగా పెరుగుతున్న కరోనా కేసులు
September 16, 2021 / 11:11 AM ISTగత మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం వరకు తగ్గుతూ వచ్చిన కేసుల సంఖ్య మంగళవారం నుంచి క్రమంగా పెరుగుతోంది.
Telangana : కొత్తగా 306 కరోనా కేసులు.. ముగ్గురు మృతి
September 4, 2021 / 07:53 PM ISTతెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సరిహద్దు రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనా తీవ్రత చాలా తక్కువగా ఉంది.
Telangana : రోజుకు ఐదు లక్షల పారాసెటమాల్ మింగేస్తున్నారు
August 27, 2021 / 09:43 AM ISTతెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 5.20 లక్షల పారసెటమాల్ గోలీలను ప్రజలు వేసుకుంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Covid-19 : దేశంలో కొత్తగా 36,571 కరోనా కేసులు.. 530 మంది మృతి
August 20, 2021 / 10:27 AM ISTదేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 36,571 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
Corona In Telangana : 24 గంటల్లో 577 కేసులు, ఇద్దరు మృతి
August 6, 2021 / 09:15 PM ISTతెలంగాణలో మెల్లిమెల్లిగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుననట్లే అనిపిస్తోంది. 577 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. వైరస్ సోకి..ఇద్దరు ప్రాణాలు వదిలారు.
Telangana Covid Cases : తెలంగాణలో కొత్తగా 465 కరోనా కేసులు, నలుగురు మృతి
July 11, 2021 / 06:41 PM ISTతెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 465 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 4 గురు చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల 316 యాక్టివ్ కేసులుండగా..3 వేల 729 మంది…