Home » Telangana Covid Cases
తెలంగాణాలో ఈరోజు కొత్తగా 1,673 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 330 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని ప్రజారోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది.
ముత్తంగిలో గురుకుల పాఠశాల ఉంది. మొత్తం 43 మందికి కరోనా ఉందని తేలింది. 42 మంది విద్యార్థులుండగా..ఒకరు ఉపాధ్యాయురాలు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 704 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 5 గురు చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల 726 యాక్టివ్ కేసులుండగా..3 వేల 725 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 77 కరోనా కేసులు బయటపడ్డాయి.
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 729 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 06 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11 వేల 206 యాక్టివ్ కేసులుండగా..3 వేల 714 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 72 కరోనా కేసులు బయటపడ్డాయి.
గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్డౌన్ సడలింపులు.!
తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,493 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 15 మంది కరోనాతో మరణించారు.
వేవ్ల మీద వేవ్లతో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా .. ఆ ఊరిలో అడుగుపెట్టే ధైర్యమే చేయలేదు. వివిధ దేశాల్లో లక్షల్లో కేసుల తాకిడి పెరుగుతున్నా.. ఆ ఊరిలో ఇప్పటికీ ఒక్క కేసూ నమోదు కాలేదు... ఇంతకి ఆ ఊరేది ?
Corona Second Wave: తెలుగురాష్ట్రాల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఒక్క రోజులోనే ఏపీలో ఆరువేలు, తెలంగాణలో ఐదు వేలకు పైగా కేసులు నమోదవగా.. పరిస్థితి ఇలానే కొనసాగితే, రెండు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రెండు రాష్ట్రాల్�
తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ టెన్షన్