Home » Telangana Crime
మరింత లోతుగా ఈ కేసును విచారించినపుడు ఎస్సార్ నగర్ లో హాస్టల్స్ కేంద్రంలో గంజాయి, డ్రగ్స్ గుట్టు రట్టయిందని..
Warangal Electric Shock : వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం మోత్య తండాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.
వికారాబాద్ జిల్లా అంగడిచిట్టంపల్లిలో.. పదోతరగతి బాలిక కేసు విచారణ.. పోలీసులకు సవాల్గా మారింది. కేసులో విచారణ చేపట్టే కొద్ది ట్విస్ట్ మీద ట్విస్ట్లు వస్తున్నాయి...
ఆర్థిక మోసాలు రాను రాను పెరిగిపోతున్నాయి. నమ్మి డబ్బిస్తే నట్టేట ముంచుతున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా ఇటువంటి ఘటన నగరంలో జరిగింది.
జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ మహిళ, తన కూతురితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది.
Keesara Ex Tahsildar Nagaraju : తెలంగాణలో సంచలనం సృష్టించిన కోటి రూపాయల లంచం కేసులో కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్య కలకలం రేపుతోంది. నాగరాజు జైల్లో ఆత్మహత్య చేసుకోవడంపై అతని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాగరాజుది ఆత్మహత్య కాదని.. ముమ్మ�