Home » Telangana elections 2023
ఎప్పుడూ శాంతంగా, సౌమ్యంగా కనిపించే పల్లా ఎందుకో కాస్త ఆవేశపడ్డారు. కాలం కలిసొస్తే జనగామలో అధికార పార్టీ అభ్యర్థిగా ఎన్నికల రణరంగంలో దిగాల్సిన రాజేశ్వరరెడ్డి.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై మాట జారారు.
ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడారు. ఈ క్రమంలో తుమ్మల లాంటి సీనియర్ నాయకులు పార్టీ వీడితే జిల్లాలో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని సీఎం కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది.
కొందరి అభ్యర్థిత్వాలను మార్చే అవకాశం ఉందన్న ప్రచారం బీఆర్ఎస్ లో హాట్టాపిక్గా మారింది. 115 స్థానాల్లో కనీసం 10 మందిని మార్చి కొత్తవారికి బీ ఫాం ఇస్తారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.
మహేందర్రెడ్డిని మంత్రి చేస్తానని చెప్పి.. కేవలం రెండు రోజుల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఎన్నికల ముందు మంత్రి వర్గ విస్తరణేంటి?
ఆ మూడు స్థానాలకు టిక్కెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్న పొంగులేటి.. ఏ స్థానం నుంచైనా పోటీకి రెడీ అన్న సంకేతాలు పంపారు. ఇంతకీ పొంగులేటి ఎక్కడి నుంచి పోటి చేయనున్నారు? మిగిలిన రెండు స్థానాల్లో బరిలో దిగే నేతలెవరు?
కొద్దిరోజుల క్రితం వరకు తెలంగాణలో రాబోయేది తమ ప్రభుత్వం అంటే తమ ప్రభుత్వం అంటూ దూకుడు చూపిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డిఫెన్స్ లో పడిపోయాయి.
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన మైనంపల్లి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి.. ఆ స్థానంలో మరొకరిని టిక్కెట్లు ఇవ్వాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతుండటంతో అధిష్టానం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు.
పార్టీలో అసంతృప్తి అన్న మాటకు అసలు చాన్స్ లేకుండా చేశారు. ఇంతలా ఒకే దెబ్బతో మొత్తం రాజకీయాన్ని మార్చేసిన సీఎం కేసీఆర్ వ్యూహమేంటి?
Harish Rao: BRS అభ్యర్థుల ఎంపిక వెనుక హరీశ్రావు కీలకపాత్ర
ఘన్ పూర్ ప్రజల మధ్యే తన జీవితం ఉంటుందని, ప్రజల కోసమే తాను పని చేస్తానని తెలిపారు. Thatikonda Rajaiah