Home » Telangana elections 2023
ఎలాంటి దరఖాస్తు రుసుము లేకపోవడంతో భారీగా అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్య నేతలు ఎక్కడి నుండి దరఖాస్తు చేసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
తొలి విడత అభ్యర్థుల జాబితాను త్వరలోనే విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్లో ఆధిపత్య రాజకీయం కొత్త కాకపోయినా.. ఎన్నికల వేళ ఈ తరహా రాజకీయం జోరు పెరగడంతో కలకలం రేగుతోంది.
రేవంత్ రెడ్డితో చర్చలు జరిపే బాధ్యతను అధిష్టానం కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు అప్పగించింది. డీకే శివకుమార్, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో రేవంత్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే షర్మిలను పా
సీఎం కేసీఆర్ ఆగస్టు 21న అభ్యర్థుల జాబితా ప్రకటించారని, గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని చెప్పారని షబ్బీర్ అలీ గుర్తు చేశారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీల్లో టికెట్లు రాని నేతలు.. ఇక తమకు ఆయా పార్టీల్లో టికెట్ రాదనుకున్న నేతలంతా ఇప్పటికే ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ టిక్కెట్ కావాలంటూ లైన్ లోకి వెళ్లిపోయారు.
పార్టీ జెండా పట్టుకుని క్షేత్రస్థాయిలో ఏళ్ల తరబడి పని చేస్తున్న పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా యువ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రైతుల పక్షాన పోరాడుతున్న, అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాల్లో అగ్రగామిగా నిలిచిన
వన్ ఫ్యామిలీ.. వన్ టిక్కెట్ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వం అందుకున్న సరికొత్త నినాదమిది.. టిక్కెట్లకు ఎక్కడాలేని డిమాండ్ పెరగడం.. బీసీలకు పెద్దపీట వేయాలనే అజెండా అమలు చేయడంతో కుటుంబంలో ఒకరికే టిక్కెట్ ఇస్తామంటూ కండీషన్ పెడుతోంది హస�
తెలంగాణలో ఎన్నికల కోసం అభ్యర్ధుల ఎంపిక కోసం కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఈక్రమంలో రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కారు కూతలు..జుటా మాటలు అంటూ వినూత్నంగా వ్యాఖ్యానించారు.
కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండటంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గులాబీ బాస్ ఎత్తుగడలపై జోరుగా చర్చ జరుగుతోంది.