Home » Telangana elections 2023
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆశావహుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. ఆ దరఖాస్తులను స్క్రూటినీ చేసేందుకు పీఈసీ గాంధీభవన్ లో సమావేశం అయింది.
ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ దూకుడు పెంచుతోంది కాంగ్రెస్. గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టి ఆపరేషన్ ఆకర్ష్ వల విసురుతోంది. రాష్ట్రంలో సానుకూల పవనాలు వీస్తున్నాయని ప్రచారం చేస్తూ బీజేపీ అసంతృప్త నేతలకు ఆఫర్లు ఇస్తోంది హస్తం పార్టీ.
త్వరలో ఎలక్షన్ కమిటీ వేస్తామని అన్నారు. బీజేపీ తెలంగాణ అభ్యర్థుల ప్రకటన త్వరలోనే..
బీజేపీ అధిష్టానం నాపై సానుకూలంగా ఉంది. సరైన సమయం చూసి నాపై సస్పెన్షన్వేటు ఎత్తివేస్తారని రాజాసింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ.. తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యంగా అధికారమే టార్గెట్గా వ్యూహాలను పదునెక్కిస్తోంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్-కమ్యూనిస్టు పార్టీల మధ్య పొత్తు కుదరకపోవడంతో..
గాదరి కిశోర్ వేసిన పిటిషన్ ను కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై...
గడ్డం అరవిందరెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ప్రచారం జరుగుతున్న వేళ ఈ సమ్మేళనానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇప్పటికే కాంగ్రెస్ తో మరికొన్ని పార్టీల నేతలూ చర్చలు జరుపుతున్నారు. మరోవైపు...
ఇప్పుడున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకుని పొత్తుల కోసం కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ తో కలిసి వెళ్లడం లేదని తెలియగానే సీపీఎం, సీపీఐ నేతలతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే టచ్ లోకి వెళ్లి పోయారు.
ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు పెంచుతామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.