Home » Telangana Elections
దళితబంధు,బీసీ బంధు, గృహలక్ష్మి పధకాలు, రుణమాఫీలు అమలు అయినట్లుగా మెసేజ్ లు పంపిస్తు ప్రజల్ని మోసం చేసినందుకు ఓటు వేయాలా? ఇలాంటి మోసపూరిత మాటలు చెప్పేవాళ్లను నమ్మొద్దు అంటూ ప్రజలకు సూచించారు.
15న ప్రచారం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
డిసెంబర్ 3న తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలి అంటూ బీజేపీ శ్రేణులకు అమిత్ షా పిలుపునిచ్చారు. మోదీ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన సమయం ఇదేనన్నారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ ప్�
కేసీఆర్ కి సుమన్ అంటే బాగా ఇష్టం, సుమన్ ఏది అంటే అది సీఎం ఇస్తారు. చెన్నూర్ నియోజకవర్గంలో ఎవ్వరు చెయ్యని పనిని బాల్క సుమన్ చేశాడు అంటూ ప్రశంసించారు.
స్పెషల్ సమ్మరి రివిజన్ మరో వారం రోజుల్లో ముగుస్తుందని పేర్కొన్నారు. జిల్లాల్లో అధికారులకు ఈవీఎంలపై అవగాహన కలిగిస్తున్నామని తెలిపారు.
ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మక అడుగులు
తెలంగాణ(Telangana) ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో ఎన్నికల హడావిడి అప్పుడే మొదలైంది. ఈ నేపథ్యంలో రాహుల్ సిప్లిగంజ్ తను ఉండే ఏరియా గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని వార్తలు వస్తున్నాయి.
కర్ణాటక ఫార్ములానే ఫాలో అవ్వాలని నిర్ణయం
కేరళ సోరీ సినిమాలాగానే కర్ణాటక రాష్ట్ర ఫలితాలు ఉంటాయిని కన్నడలో ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపవు అని అన్నారు. నీచమైన, విభజన రాజకీయాలను తిరస్కరించినందుకు కర్ణాటక ప్రజలకు అభినందనలు తెలిపారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టాం ఫోకస్ పెట్టింది.బీజేపీ మిషన్ 90ను షురూ చేసింది తెలంగాణలో, రాజకీయ చాణక్యుడుగా పేరొందిన అమిత్ షా ఇక ప్రతీ నెలా రెండు రోజులు తెలంగాణలో పర్యటించనున్నారు. దీంట్లో భాగంగా