Home » Telangana Employees
సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది.
అనేక సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విషయంలో తొలి అడుగు పడింది. తొలి విడతలో 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది...
ఏజ్ లిమిట్ పెంచడంతో ఉద్యోగాల కోసం పోటీ ఎక్కువగానే ఉంది. కరీంనగర్, ఖమ్మం సహా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నిరుద్యోగులు ఉత్తర తెలంగాణకు ప్రధాన కేంద్రంగా ఉన్న వరంగల్కు..
తెలంగాణలో నిరుదోగ్యులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. బుధవారం (మార్చి 9) అసెంబ్లీ వేదికగా ఉదయం 10 గంటలకు రాష్ట్ర నిరుద్యోగుల కోసం కీలక ప్రకటన చేయనున్నట్టు వెల్లడించారు.
సీఎం కేసీఆర్ కు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తెలంగాణ ప్రాంత ఉద్యోగులు లేఖ రాశారు. టీడీపీ కార్యాలయ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యోగుల పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. పీఆర్సీ విషయంలో 2021, జూన్ 08వ తేదీ మంగళవారం అధికారిక ప్రకటన, ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. జూన్ 08వ తేదీ మంగళవారం తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పీఆర్�