Home » telangana government
తెలంగాణ ప్రభుత్వం ఏపీకి 6వేల 756 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశంపై మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఏకపక్ష నిర్ణయం అని మండిపడ్డారు. దుర్మార్గపు చర్య అని ఫైర్ అయ్యారు. రాజకీయకక్ష సాధింపు అని ఆరో�
ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల్లో విద్యుత్ బకాయిలు చెల్లించాలని సూచించింది. విభజన తర్వాత తెలంగాణ డిస్కమ్ లకు విద్యుత్ సరఫరా చేసినందుకు ఏపీకి ప్రిన్సిపల్ అమౌంట్ రూ.3వేల 441 కోట్
టీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫైర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 246ను ఆయన తప్పుపట్టారు. ఈ జీవో వల్ల భవిష్యత్లో నల్గొండ జిల్లాకు నీటి వాటా ఉండదన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై మంత్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో గర్భిణులకు సిజేరియన్లు తగ్గించి సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకు చర్యలు మరింతగా పెంచింది.
తెలంగాణ రాష్ట్రంలో మరో 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు కొత్త మండలాలకు సంబంధించిన ఉత్తర్వులను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు. వీటిపై 15రోజుల్లోగా అభ్యంతరాలు, వినతులను సంబంధిత జిల్లా�
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరోసారి గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 2,440 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. విద్యాశాఖ, ఆర్కైవ్స్ శాఖల్లో పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రకృతి విపత్తు మూలంగా సంభవించిన వరద నష్టాలపై ప్రాథమిక అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. పలు శాఖల్లో సుమారు రూ.1,400కోట్ల నష్టం సంభవించినట్లు నివేదికలో పేర్కొంది. వెంటనే తక్షణ �
దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు కావటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మంకీపాక్స్ టెస్టులు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో మంకీపాక్స్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా వైద్య శాఖ ఆధ్వర్యంలో చర
రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరుపై సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీల కోసం శాశ్వత స్టడీ సర్కిల్ ఉండాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
విహార యాత్రకు వెళ్లి తిరిగొచ్చే క్రమంలో జరిగిన ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించింది రాష్ట్ర ప్రభుత్వం. మసబ్ ట్యాంక్లో తన కార్యాలయంలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ప్రభుత్వ ఆర్ధిక సహాయాన్ని అందించారు.