Home » telangana government
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయి కనిష్టానికి (రూ.81.18) పడిపోవడంతో కేటీఆర్ ట్విటర్ వేదికగా కేంద్రానికి వ్యతిరేఖంగా ట్
హీరో కృష్ణంరాజు అంత్యక్రియలు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో అయన ఫామ్ హౌస్ లో జరగనున్నాయి. నేడు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణం రాజు ఇంటివద్ద నుంచి............
టాలీవుడ్ రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు హఠాన్మరణంతో యావత్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ షాక్లోకి వెళ్లిపోయింది. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లుగా వైద్యులు ప్రకటి�
భాగ్యనగరంలో గణనాథుల నిమజ్జన కోలాహలం నెలకొంది. నగరవ్యాప్తంగా ఉన్న గణనాథులంతా గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సామూహిక వినాయక నిమజ్జనాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
హైదరాబాద్లో వినాయకుడి నిమజ్జనం వ్యవహారం తెలంగాణ సర్కార్కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. హుస్సేన్సాగర్లో పీఓపీ విగ్రహాలకు నిమజ్జనం చేసేందుకు అనుమతి లేకపోవడంతో నిమజ్జనంపై సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో భాగ్యనగర్ ఉత్సవ సమితి తె�
తెలంగాణ రైతుల ఆత్మహత్యల్లో నాలుగో స్థానంలో ఉందని, రైతు రుణ మాఫీ కూడా ఇంకా పూర్తి కాలేదని విమర్శించారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రాలు చేసే అప్పుల గురించి ప్రశ్నించే అధికారం కేంద్రానికి ఉందని ఆమె గుర్తు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఏపీకి 6వేల 756 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశంపై మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఏకపక్ష నిర్ణయం అని మండిపడ్డారు. దుర్మార్గపు చర్య అని ఫైర్ అయ్యారు. రాజకీయకక్ష సాధింపు అని ఆరో�
ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల్లో విద్యుత్ బకాయిలు చెల్లించాలని సూచించింది. విభజన తర్వాత తెలంగాణ డిస్కమ్ లకు విద్యుత్ సరఫరా చేసినందుకు ఏపీకి ప్రిన్సిపల్ అమౌంట్ రూ.3వేల 441 కోట్
టీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫైర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 246ను ఆయన తప్పుపట్టారు. ఈ జీవో వల్ల భవిష్యత్లో నల్గొండ జిల్లాకు నీటి వాటా ఉండదన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై మంత్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో గర్భిణులకు సిజేరియన్లు తగ్గించి సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకు చర్యలు మరింతగా పెంచింది.