Home » telangana government
గవర్నర్ తమిళసై సౌందరరాజన్తో మంత్రి సబిత ఇంద్రారెడ్డి గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లుపై వివరణ ఇచ్చారు. మంత్రి వెంట పలువురు అధికారులు ఉన్నారు. అయితే వీరి భేటీ సుమారు 40 నిమిషాల పాటు సాగింది. బిల్లుపై అభ్యం�
ఎస్టీల రిజర్వేషన్ల శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ లో మరో అద్భుత నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ కింద అండర్ గ్రౌండ్ టన్నెల్ రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ రోడ్డు నిర్మాణం సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే అధ్యయనం ప్రారంభమైంది.
తెలంగాణ తొలిగ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ పరీక్షకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 503 పోస్టుల భర్తీకి ఈ పరీక్ష జరగనుండగా.. 3.80లక్షల మంది అభ్యర్
పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఊరటనిచ్చే కబురు అందించింది. ఈ విద్యా సంవత్సరం కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది.
తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి జరిగిన విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు జైలుశిక్ష విధించటమే పరిష్కారం అంటూ వ్యాఖ్యానించింద
పోలీసు ఉద్యోగార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పోలీసు ఉద్యోగార్థుల కటాఫ్ మార్కులను తగ్గించింది. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం తెలంగాణ పోలీస్ నియామక మండలి కటాఫ్ మార్కులపై జీవోను సవరిస్తూ ఉత్�
రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ జీవో నెం.33ను విడుదల చేసింది.
రజకుల లాండ్రీ షాపులు, దోబీఘాట్లు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఇచ్చిన ఉచిత విద్యుత్ కనెక్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించవద్దని సంబంధిత అధికారులను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చీఫ్ జనరల్
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ నేటి (ఆదివారం) నుంచి తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరగనుంది. తొమ్మిది రోజులపాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు 9 రకాల ప్రసాదాలను నైవేధ్యంగా పెడతారు.