Home » telangana government
తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖకు రూ.126.21 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది బడ్జెట్ లో భాగంగా ఈ నిధులను విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు పంపింది. ఉపాధి హామీ పథకంలో అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దారిమళ్లించిన రూ.152కోట్లు చెల్లించాలని నోటీసులు ఇచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ల హాజరును పటిష్ఠంగా నమోదు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ బడుల్లో జియో అటెండెన్స్ను అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్గా హైదరాబాద్, రంగారెడ్డి
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేడు తెలంగాణలో పర్యటనకు రానున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు రైల్వేలైన్, జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ప్రధాని రాక సందర్భంగా పటిష్ట భద్రత ఏర�
గవర్నర్ తమిళసై సౌందరరాజన్తో మంత్రి సబిత ఇంద్రారెడ్డి గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లుపై వివరణ ఇచ్చారు. మంత్రి వెంట పలువురు అధికారులు ఉన్నారు. అయితే వీరి భేటీ సుమారు 40 నిమిషాల పాటు సాగింది. బిల్లుపై అభ్యం�
ఎస్టీల రిజర్వేషన్ల శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ లో మరో అద్భుత నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ కింద అండర్ గ్రౌండ్ టన్నెల్ రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ రోడ్డు నిర్మాణం సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే అధ్యయనం ప్రారంభమైంది.
తెలంగాణ తొలిగ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ పరీక్షకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 503 పోస్టుల భర్తీకి ఈ పరీక్ష జరగనుండగా.. 3.80లక్షల మంది అభ్యర్
పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఊరటనిచ్చే కబురు అందించింది. ఈ విద్యా సంవత్సరం కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది.
తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి జరిగిన విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు జైలుశిక్ష విధించటమే పరిష్కారం అంటూ వ్యాఖ్యానించింద