telangana high court

    కేసులు కొట్టేయాలని అడిగిన సర్పంచ్‌పై హైకోర్టు సీరియస్

    January 19, 2021 / 11:52 AM IST

    Telangana high court: తనపై కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు వెళ్లిన సర్పంచ్‌కు భలే చిక్కొచ్చిపడింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందుకు కోర్టు సీరియస్ అయింది. ములుగు జిల్లా వెంకటాపురరం మండలంలోని లక్ష్మీదేవీపేటకు చెందిన సర్పంచ్ గట్టు కుమారస్వామి పిల్ దాఖల�

    తెలంగాణ సచివాలయ కొత్త నిర్మాణానికి లైన్ క్లియర్

    December 31, 2020 / 08:55 PM IST

    central govt green signal telangana new secretariat : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన కొత్త సచివాలయ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే కొత్త సచివాలయ నిర్మాణానికి హైకోర�

    తెలంగాణలో రిజిస్ట్రేషన్లకు వేళాయే..

    December 14, 2020 / 06:48 AM IST

    non-agri lands in Telangana : తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు 2020, డిసెంబర్ 14వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు నెలల అనంతరం మళ్లీ మొదలుకాబోతున్నాయి. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వెంటనే రికార్డుల్లో పేరు మార్పు పూర్తి చేయడంతో పాటు ఈ-పాస్‌ పు�

    జీహెచ్ఎంసీ ఎన్నికల రద్దుకు ఆదేశాలు ఇవ్వలేము, హైకోర్టు

    November 25, 2020 / 02:44 PM IST

    high court ghmc elections: GHMC ఎన్నికలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. మేయర్‌, కార్పొరేటర్ల రిజర్వేషన్లు సక్రమంగా లేవంటూ న్యాయవాది రచనా రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. పిటిషనర్‌ వాదనతో విభేదించింది. ఎన్నికల

    క్రాకర్స్ లేకుండా దీపావళి చేసుకోవాలి

    November 13, 2020 / 10:55 AM IST

    ‘మర్డర్’ విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

    November 6, 2020 / 11:18 AM IST

    Murder Movie Release : మర్డర్ చిత్రం విడుదలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా రిలీజ్ పై నల్లగొండ కోర్టు ఇచ్చిన స్టేను హైకోర్టు కొట్టేసింది. సినిమాలో ప్రణయ్, అమృత, మారుతీరావు పేర్లు, ఫొటోలు వాడకూడదని షరతు విధించింది. హైకోర్టు షరతులకు మర్డ�

    ధరణి పోర్టల్‌లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ నమోదుపై హైకోర్టు స్టే..

    November 3, 2020 / 02:00 PM IST

    dharani portal : ధరణి పోర్టల్‌లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ నమోదుపై హైకోర్టు స్టే విధించింది. ధరణి పోర్టల్ లో భద్రతాపరమైన అంశాలపై దాఖలైన మూడు పిటిషన్లను తెలంగాణ హైకోర్టు విచారించింది. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ వివరాలు నమోదు చేయొద్దని హైకోర్టు ఆదే�

    దిశ సినిమాను ఆపేయండి హైకోర్టులో పిటిషన్

    October 10, 2020 / 01:41 PM IST

    Disha film : దిశ ఘటనకు సంబంధించి దర్శకుడు రాంగోపాల్‌ వర్మ నిర్మిస్తున్న సినిమాపై దిశ తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తక్షణమే ఈ సినిమాను ఆపేలా కేంద్ర ప్రభుత్వం, సెన్సార్‌ బోర్డును ఆదేశించాలంటూ కోరారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యా�

    తెలంగాణ ప్రభుత్వం కరోనా నివారణ చర్యలపై హైకోర్టు అసంతృప్తి

    September 4, 2020 / 03:24 PM IST

    తెలంగాణలో కరోనా పరీక్షలు, చికిత్సలపై హైకోర్టు విచారణ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. కరోనా మృతులపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించడం లేదు. కేసులు పెరుగుతున్నా.. మృతుల సంఖ్య 9,10 మాత్రమే ఉండటం అను

    కరోనాతో భర్త మరణం..కోర్టుకు ఎక్కిన భార్య..రూ. 6 లక్షల బిల్లు మాఫీ

    July 25, 2020 / 10:55 AM IST

    Coroana Virus కారణంగా తన భర్త మరణించాడని, డెడ్ బాడీని ఇవ్వాలంటే…లక్షల డబ్బులు ఇవ్వాలని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడిస్తోందని తనకు న్యాయం చేయాలని భార్య కోర్టుకు ఎక్కింది. కోర్టు ఆమెకు న్యాయం చేసింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. కరోనా రోగుల పట్ల.

10TV Telugu News