Home » telangana high court
ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి బిగ్షాక్ తగిలింది. ఈ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ తెలంగాణ హైకోర్టులో ..
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
అంతకుముందు ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.
ఈ కేసులో యాసిన్ భత్కల్ ను కీలక సూత్రధారిగా గుర్తించింది.
పోలీసులు నోటీసు ఇచ్చి విచారణ కొనసాగించవచ్చంది.
బాధ్యత గల హోదాలో ఉన్న కేటీఆర్.. ఇష్టారీతిన మాట్లాడారని, సీఎంను కించపరిచే విధంగా మాట్లాడారని పీపీ వాదనలు వినిపించారు.
Gali Janardhan Reddy : ఓబులాపురం మైనింగ్ కేసులో భాగంగా సీజ్ చేసిన 53 కిలోల బంగారు నగలు, రూ. 5 కోట్ల విలువైన బాండ్లను తిరిగి అప్పగించాల్సిందిగా కోరుతూ గాలి జనార్దన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.
తాజాగా పుష్ప 2 సినిమాపై హకోర్టులో పిల్ దాఖలైంది.
న్యాయవాది మృతికి సంతాపంగా హైకోర్టులో అన్ని బెంచ్ లలో విచారణలు నిలిపి వేశారు జడ్జిలు.