-
Home » telangana high court
telangana high court
ఎకరం రూ.204 కోట్లు.. భూముల వేలంలో భారీ ట్విస్ట్.. అవి మా భూములే అంటూ కోర్టుకి..
June 18, 2026 / 07:17 AM ISTహైదరాబాద్(SBI Land Dispute) ఐటీ హబ్ ఐకాన్గా మారిన రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని అత్యంత ఖరీదైన భూమి వేలం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది.
జనసేన పార్టీకి బిగ్ షాక్.. హౌజ్ మోషన్ పిటిషన్ను తిరస్కరించిన హైకోర్టు..
June 2, 2026 / 01:47 PM ISTJanasena : జనసేన పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. హైదరాబాద్ లో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
బండి భగీరథ్ కేసులో హైకోర్టు జడ్జిపై అనుచిత పోస్టులు.. ఒకరి అరెస్ట్
May 18, 2026 / 07:03 PM ISTజడ్జిని ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా ఐపీ అడ్రస్ కోసం సర్వీస్ ప్రొవైడర్లకు మెయిల్స్ పంపారు.
బండి భగీరథ్ కేసు.. సోషల్ మీడియాలో మాపై జరుగుతున్న ప్రచారం బాధాకరం- హైకోర్టు జడ్జి
May 15, 2026 / 09:39 PM ISTబండి సాయి భగీరథ్ బెయిల్ పిటీషన్ ను న్యాయమూర్తి మాధవి దేవి విచారిస్తున్నారు. కాగా, న్యాయమూర్తి భర్తకు ఆఫర్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.
బాధితురాలి పుట్టిన తేదీపై విచారణ జరపండి- బండి భగీరథ్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
May 14, 2026 / 04:15 PM ISTబాలిక తల్లి తప్పుడు రికార్డ్స్ సృష్టించి వయసు తగ్గించి కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయించారని కోర్టుకి విన్నవించారు.
బెయిల్ ప్లీజ్.. హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్
May 12, 2026 / 04:47 PM ISTఈ కేసులో నిష్పక్షపాత విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ ను విచారణ అధికారిగా నియమించింది ప్రభుత్వం.
రూ.9 కోట్ల మోసం.. హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి.. తనపై కేసును కొట్టేయాలని పిటిషన్!
April 28, 2026 / 02:32 PM ISTరూ.9 కోట్ల మోసం కేసులో హైకోర్టును ఆశ్రయించిన ఆషు రెడ్డి(Ashu Reddy).
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో ఊరట.. ఆ కేసులు కొట్టివేత
April 24, 2026 / 05:55 PM ISTట్యాంక్ బండ్ పై 2011 మార్చ్ లో మిలియన్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా చానళ్ల కెమెరాలను, ఓబీ వ్యాన్లను ధ్వంసం చేశారు ఆందోళనకారులు.
హైడ్రాకు హైకోర్టు నోటీసులు..! ఫేక్ ప్రచారం అంటూ హైడ్రా కమిషనర్ ఆగ్రహం
April 14, 2026 / 06:45 AM ISTహైకోర్టు ఫేక్ నోటీస్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.
హైకోర్టులో హరీశ్ రావుకి రిలీఫ్.. వనపర్తి జిల్లాలో బహిరంగ సభకు గ్రీన్ సిగ్నల్
April 8, 2026 / 06:09 PM ISTగొల్లపల్లి రిజర్వాయర్ ను వ్యతిరేకిస్తూ రేపు బహిరంగ సభకు పిలుపునిచ్చారు హరీశ్ రావు.