Home » telangana high court
కరోనా పరీక్షలు నిలిపివేయడాన్ని తెలంగాణ హైకోర్టు ఎండగట్టింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో పరీక్షలు నిలిపివేస్తున్నట్లు ప్రజారోగ్య డైరక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం ఆశ్చర్యకరం. ఐసీఎంఆర్ నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్ డైరెక్టర్ ఉత�
సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. నిందితుల మృతదేహాలకు రీ-పోస్టుమార్టం చేయాలని చెప్పింది.
దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశంపై విచారణ చేపట్టి వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీకి ఆదేశాలిచ్చింది. ఇందులో ఓ మార్పు చేసింది. రీ పోస్టుమార్టంను తెలంగాణ రాష్ట్రేతరులతోనే నిర్వహించ
క్రిమినల్ కేసుల్లో నిర్ధోషులుగా బయటపడినా కూడా వారిని పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టులకు ఎంపిక చేయకూడదంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. నేరం అభియోగం కూడా మచ్చ వంటిదేనని న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావు తీర్పు చెప్పారు. నారాయణ్ఖేడ్ మండలం ర
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరింది. 2019, అక్టోబర్ 10వ తేదీ గురువారం మరోసారి అఖిలపక్ష నేతలతో.. జేఏసీ సమావేశం కానుంది. బహిరంగ సభ, తెలంగాణ బంద్ చేపట్టే తేదీలను నేడు ప్రకటించనున్నారు. సమ్మెను ఉద్ధృతం చేయడంలో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని
రవిప్రకాశ్కు తెలంగాణ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. టీవీ9లో ఫోర్జరీ, డేటా చౌర్యం కేసుల్లో సైబర్ క్రైమ్ పోలీసులు తనపై కేసులు నమోదు చేయగా.. ఆయనపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అలాగే ముందస్తు బెయిల్ ఇచ్చేటప్పుడు కోర్టు పెట్టి�
నిరుద్యోగుల కోసం తెలంగాణ హైకోర్టులో 1,539 ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. మొదటగా జారీ చేసిన నోటిఫికేషన్ లో సెప్టెంబర్ 4 దరఖాస్తుకు చివరి తేదీ అని ప్రకటించారు. అయితే ఇప్పుడు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 18 వరకు పొడిగించింది తెలంగాణ హైకోర్టు. ఆసక్తి
తెలంగాణ హైకోర్టులకు మే 2 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. అత్యవసర కేసులను మే 8, 15, 22, 29వ తేదీల్లో తెలంగాణ హైకోర్టు ప్రత్యేక విభాగం విచారణ చేయనుంది. అత్యవసర కేసులను విచారణ జరిపేందుకు మాత్రం వెకేషన్ కోర్టులను ఏర్పాటు చేశారు. ఈ వెకేషన్ కో�
ఇంటర్ బోర్డు వ్యవహారంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై వాదనలు ముగిశాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. 2019, ఏప్రిల్ 29వ తేదీ సోమవారం కోర్టు విచారణ జరిపింది. ఫెయిలైన విద్యార్థులకు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ జరుపుతామని ఇంటర్ బో�
హైదరాబాద్: హైకోర్టు సీరియస్ అయ్యింది. కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు