Home » Telangana-Maharashtra border
ఈ పులి మళ్లీ తెలంగాణవైపు వచ్చే అవకాశం ఉందన్న అంచనా వేస్తున్నారు.
కొమురంభీం జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది.
తెలంగాణ వైపు మొదటిసారి ఏనుగు సంచారంతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. గ్రామాల్లో డప్పు చాటింపు ద్వారా అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
పంట చేతికి వచ్చే సమయంలో పులుల సంచారం రైతులను కలవపెడుతోంది. మరోసారి బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.