Home » telangana politcs
అధికార కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సమస్య దాదాపు ప్రతినియోజకవర్గంలోనూ కనిపిస్తుండటంతో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారిందంటున్నారు.
ఆపరేషన్ ఖైరతాబాద్ పేరిట బీజేపీ పావులు కదుపుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీయగా, స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందనేది సస్పెన్స్గా మారింది.
ఆమె ఆశీస్సులు ఉంటే పనులు చకచక జరుగుతాయనే టాక్తో దీప్దాస్ మున్షితో పరిచయం పెంచుకోడానికి, ఆమె ఆశీస్సులు పొందడానికి నేతలు పోటీపడుతున్నారు.
మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి పోచారంను పార్టీలోకి ఆహ్వానించారు.
మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు.
తెలంగాణలో పార్టీ అధికారంలో ఉండడంతో పీసీసీ పోస్టుకు భారీ డిమాండ్ ఉంది. పీసీసీ చీఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ల విషయంలో సామాజిక సమీకరణాల కూర్పును
చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
నిబద్దతతో వందరోజుల పాలన పూర్తిచేశాం. వంద రోజుల్లో.. పరిపాలనను వికేంద్రీకరణ చేశాం.. పారదర్శక పాలన అందించామని రేవంత్ చెప్పారు.