Home » Telangana Political News
నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు, స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అనుచరుల మధ్య వివాదం తలెత్తింది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు అధికార టీఆర్ఎస్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ బాధ్యతా రాహిత్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కొన్ని రైస్ మిల్లులో ఉండాల్సినంత దాన్యం లేదు, అసలు ధాన్యం నింపేందుకు గోనెసంచులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవని కిషన్ రెడ్డి అన్నారు
ధాన్యం కొనుగోలుపై తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణలో చేపట్టనున్న ప్రజా సంగ్రామ యాత్రను అడుగడుగునా అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ పెద్ద కుట్ర పన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు
హైదరాబాద్ లో ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంపై బండి సంజయ్ స్పందిస్తూ..హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు
ధాన్యం కొనుగోలులో కేంద్ర వైఖరిని నిరసిస్తూ గత రెండు రోజులుగా టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో రైతు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు, రాజకీయ పరిణామాలపైనా అమిత్ షాకు వివరించనున్నారు గవర్నర్ తమిళిసై
తెలంగాణ నుంచి యాసంగి వడ్లు కొనుగోలు చేయడంలో కేంద్రం తొండి చేస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.