Home » telangana politics
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో విచారణకు రావాలని కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం విధితమే. దీంతో ఆయన ఉదయం ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్దకు తన లాయర్ తో కలిసి వెళ్లారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో ప్రజలు మోసపోయారని తెలిపారు.
జనవరి 26 నుంచి నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం అవుతుందన్నారు.
కొందరు అధికారులు ఓవరాక్షన్ చేస్తుండటంతో భవిష్యత్లో వచ్చేది తమ ప్రభుత్వమేనంటూ హెచ్చరిస్తున్నారట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఉపముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు.
ఈటల అధ్యక్షుడైతే ఆయన అనుచరులకు..ఆయన భావజాలం వ్యక్తులకే టికెట్లు ఇప్పించుకుంటారని..దాంతో పార్టీ సిద్ధాంతాలను నమ్మకుని ఉన్న నేతలకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారట.
రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫార్ములా ఈ- కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు షాక్ తగిలింది.
రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫార్ములా ఈ- కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు షాక్ తగిలింది.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇవాళ్టి విచారణ వాయిదా పడింది. బంజారా హిల్స్ సీఐ, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, వారిపట్ల దురుసుగా ప్రవర్తించాడంటూ నమోదైన కేసులో..
సంధ్య థియేటర్ ఘటనపై కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్..