Home » telangana politics
అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనను పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. తాజాగా బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందించారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్ట సంఘటన ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య
ఎంఐఎంతో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం పవిత్రమైన అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తోందని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ సినిమా చూస్తున్నప్పుడు బయట అంబులెన్స్ వచ్చింది. అంతా గందరగోళంగా ఉంది.
రుణమాఫీ జరిగితే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సిన కర్మ రైతన్నలకు ఎందుకు? రా పోదాం పోరాటాల గడ్డ ఇంద్రవెల్లి.. రా పోదాం అడవుల తల్లి ఆదిలాబాద్..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, మంత్రి సురేఖ ఇదే భూమిలో వ్యాపారి కాసంతో కలిసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని వరంగల్లో ఓ గాసిప్ చక్కర్లుకొడుతోంది.
ఔటర్రింగ్ రోడ్డు లీజ్ టెండర్లు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో జరిగాయి. అప్పుడు కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు.
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ఏర్పాటు చేశారు.
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా మరో ఇద్దరిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేయడంపై అసెంబ్లీ ప్రాంగణంలో కేటీఆర్ మీడియాతో...