Home » telangana politics
మూసీ పరివాహక ప్రాంతంలో రాత్రి బస చేసిన అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు పనిచేయకున్నా తెలంగాణలో దండిగా వరి సాగు అయిందని, రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ర్మల్ జిల్లా బాసర ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ట్రిపుల్ ఐటీ ముట్టడికి ..
మూసీ వద్ద నిద్రపోగలరా అంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి స్వీకరించారు. మూసీ వద్దే నిద్రిస్తామని ప్రకటించారు.
KTR Master Plan : సీఎం రేవంత్ను ఇరకాటంలో పెట్టేందుకు మాస్టర్ ప్లాన్
Rani Rudrama Devi : రేవంత్ రెడ్డి దమ్ముంటే బుల్డోజర్స్ పట్టుకొనిరా!
లగచర్ల ఘటనకు కావాలనే రాజకీయ రంగు పులిమారన్న కేటీఆర్.. సీఎం రేవంత్ పదవి ఐదేళ్లే అని గుర్తుపెట్టుకోవాలని సూచించారు.
దేవిప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా... మరికొంతమంది కూడా శాసనమండలి పదవిపై భారీగా ఆశలు పెట్టుకున్నారని గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది.
మేము కక్షపూరిత రాజకీయాలకు వ్యతిరేకం. బీఆర్ఎస్ ప్రతిపక్షంగా తన పాత్ర పోషించిందా.. అనే విషయాన్ని ముందుగా ఆ పార్టీ నేతలు తెలుసుకోవాలి.
లగచర్లలో అధికారులపై దాడి కేసులో కేటీఆర్ కీలక సూత్రధారి అని పోలీసులు పరోక్ష వ్యాఖ్యలు చేయడంతో బీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. అర్ధరాత్రి సమయంలో ..