Home » telangana politics
HMDA నిధుల దుర్వినియోగంపై ఏసీబీ ప్రశ్నలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా -ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నేడు ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు.
ఇంచార్జ్ మంత్రుల బాధ్యతల విషయంలో మరో ముగ్గురు మంత్రులకు స్థాన చలనం కలిగించారు సీఎం రేవంత్.
కొంత కాలంగా ఫార్ములా ఈ కార్ రేసు కేసు మౌనంగా ఉన్న ఏసీబీ ఆల్ ఆఫ్ సడెన్గా కేటీఆర్కు నోటీసుల ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రెండు మూడు రోజుల్లో కాళేశ్వరం పై మాట్లాడతానని చెప్పారు. తాను ఉన్నంతవరకు వారిని కాంగ్రెస్ లో చేర్చుకునే ప్రసక్తి లేదని చెప్పారు. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.
ఇప్పటికే రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వరుసగా అగ్రనేతలతో భేటీ అవుతున్నారు. అగ్రనేతలతో భేటీ అయిన తర్వాత మంత్రి ఉత్తమ్ ను అర్జెంట్ గా ఢిల్లీ రమ్మనడంపై తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకుంది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ జరగగ
ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని..పదుల సార్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశారట మాగంటి గోపినాథ్.
ప్రాజెక్టు స్థల మార్పు నిర్ణయం ఎవరిదని కాళేశ్వరం కమిషన్ ప్రశ్న
దెయ్యాల నాయకుడు ఫాంహౌస్ లో నిద్రపోతున్నాడు. కొరివి దెయ్యాలను తెలంగాణ పొలిమేర దాటే వరకు తరిమికొట్టాలి.