Home » telangana politics
గత పాలకులు పాలమూరుకు ఏమైనా తీసుకొచ్చారా? పందికొక్కుల్లా పదేళ్లు దోచుకుతిన్నారు.
కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే శక్తి లేకనే అసెంబ్లీ రావడం లేదు. ప్రతిపక్ష నాయకుడి హోదా కొడుకుకు ఇస్తే అల్లుడు పోతాడు.. అల్లుడుకిస్తే కొడుకు పోతాడు..
లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీఎస్సీ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి.
పార్లమెంటు ఎన్నికలు తెలంగాణలోని 3 ప్రధాన పార్టీలకు సవాల్ గా మారాయి. ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాలను బట్టి ఏ పార్టీ పరిస్థితి ఎలా మారబోతోంది?
మల్కాజిగిరి, జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గాలవైపు అందరిచూపు ఉంది. ఈ నియోజకవర్గాల నుంచి బీజేపీ అధిష్టానం ఎవరిని బరిలోకి దింపుతుందోనన్న ఆసక్తి నెలకొంది.
కాంగ్రెస్-బీజేపీ మధ్య పెద్ద వివాదమే చెలరేగుతుండగా.. రెండు జాతీయ పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో బీఆర్ఎస్కు స్కోప్ లేకుండా పోతోంది.
సీఎం రేవంత్ రెడ్డికి ఏదో భయం వెంటాడుతున్నట్లు కనిపిస్తుంది.
హన్మకొండ జిల్లాలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కరీంనగర్ ఎంపీగా గెలిచి ఐదేళ్లు అవుతుంది. ఈ ఐదేళ్లలో నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడో చెప్పు అంటూ పొన్నం ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేలా దశలవారీగా పలు కార్యక్రమాలు అమలు చేసే నిర్ణయం తీసుకుంది గులాబీ దళం. మేడిగడ్డ తర్వాత మిగతా బ్యారేజీలు, రిజర్వాయర్లను కూడా సందర్శించేందుకు ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ నేతలు.