Home » telangana politics
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంపై బీజేపీ అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది. విజయ సంకల్ప యాత్రలతో ప్రచారపర్వాన్ని షురూ చేసింది.
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పొత్తుల విషయంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ముందు బొక్కింది అంతా కక్కిస్తామని కాంగ్రెస్ నేతలు అన్నారు.. అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ తో లాలూచీ పడుతున్నారా? అంటూ లక్ష్మణ్ ప్రశ్నించారు.
కేసీఆర్ పాలిచ్చే బర్రె వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్
దద్దమ్మల రాజ్యం వుంటే ఇలాగే వుంటుంది
మేడిగడ్డ బ్యారేజీ సందర్శకు రావాలని ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని పార్టీల సభ్యులను ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్ కు మార్చాలని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయాల్లో వివాదాస్పదంగా మారుతున్నాయి.
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్ కు మార్చాలని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది.