Home » telangana politics
గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆమె ఎగురవేశారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు.
గతేడాది నవంబర్ 28న ఎన్నికల ప్రచారంలో భార్య, కుమార్తెతో కలిసి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి అయిన తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేలకే పూర్తిస్థాయి సమయం ఇవ్వని రేవంత్రెడ్డి.. బీఆర్ఎస్ శాసనసభ్యులకు అపాయింట్మెంట్ ఇవ్వడం దేనికి సంకేతాలన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
రేవంత్ రెడ్డికి సంబంధించిన సమాచారం లీక్ అవుతుందని ఇంటెలిజెన్స్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది
తమ పార్టీ అధిష్టానంపై తమకు నమ్మకం ఉందని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిసినట్టు చెప్పారు.
రేవంత్ రెడ్డికి సంబంధించిన సమాచారం లీక్ అవుతుందని ఇంటెలిజెన్స్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఐఎస్ డబ్ల్యూ అధికారులను మార్చేసింది.
ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని, కేసీఆరే తమ నాయకుడని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు.
భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా? లేక అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా?
యూరియా కోసం రైతులు క్యూ లైన్లో చెప్పులు పెట్టే పాత రోజులు మళ్ళీ వచ్చాయి. ముందు ఆ సమస్యపై దృష్టి పెట్టండి. రైతు బంధు ఇంకా రాకపోవడంపై అన్నదాతల్లో ఆందోళన ఉంది.