Home » Telangana Rashtra Samithi
ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించే అవకాశం ఉండడంతో... ఆరోజు నాటికి పార్టీ పేరు మార్పుపై అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం గులాబీ నేతల్లోనే జరుగుతోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో వరంగల్ వెస్ట్ అసెంబ్లీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. దాస్యం వినయ్ భాస్కర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వ్యూహాత్మకమైన రాజకీయాల్లో దిట్టగా పేరున్న వినయ్ భాస్కర్... పార్టీలోను, నియోజకవర్గంలోనూ ఎదురులేకుండా �
మునుగోడు ఉప ఎన్నికలో గెలుపొందిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కలిశారు. మునుగోడులో తనకు అవకాశం ఇచ్చినందుకు కేసీఆర
ఏ క్షణమైనా పిడుగు పడొచ్చని, కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వర రావు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లాలో కార్యకర్తలతో సమావేశమయ్యారు.
పార్టీ ప్లీనరీ కోసం సిటీ వ్యాప్తంగా ఫ్లెక్సీలు కట్టడంపై పిటిషన్ లో ప్రశ్నించారు. తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ, GHMC కమిషనర్ లను ప్రతివాదులుగా చేర్చారాయన. ఫ్లెక్సీలు పెట్టొద్దని...
మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమం, 16న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు., 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు...
ఈ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది...
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, దక్కాల్సిన ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని ఎంపీలతో తేల్చిచెప్పారు కేసీఆర్. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, నిధులు, హక్కుల కోసం ఉభయ సభల్లో తీవ్రంగా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉభయసభలలో టీఆర్ఎస్ ఎంపీలు తొలి రోజు నుంచే ఆందోళన చేశఆరు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని ప్రశ్నించారు. పార్లమెంట్ లోపల, వెలుపల నిరసనలతో...
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్తో ప్రగతి భవన్ సమావేశమయ్యారు. ఎల్. రమణతోపాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. అనంతరం బయటకు వచ్చిన ఎల్.రమణ మీడియాతో మాట్లాడారు.. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు ప్రగతి భవన్ కి వ