Home » Telangana visit
ఇప్పటికే తెలంగాణ నుంచి 9మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కాంగ్రెస్,బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల డీఎన్ఏ ఒక్కటే అంటూ రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి. ఎవరికి ఎవరు బీ టీమో తేల్చుకుందామా..? అంటూ సవాల్ విసిరారు.