Home » Telangana Voting
పోలింగ్ పై స్క్రూటినీ ఉంటుందన్నారు. రీ పోల్ పై రేపు తెలుస్తుందన్నారు. ఇప్పటికైతే ఎలాంటి సమస్యలు లేవని వికాస్ రాజ్ తెలిపారు.
ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నాలన్నీ ఫలించాయని చెప్పొచ్చు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపించారు.