Home » Telangana
ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా మున్నేరులోకి పెద్దెత్తున వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం మున్నేరు వద్ద నీటి ప్రవాహం
మున్నేరు వాగు పొంగి పొర్లే అవకాశం ఉందని తెలియడంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అలర్ట్ అయ్యారు. మరోసారి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హుటాహుటిన ఖమ్మం జిల్లాకు బయలుదేరారు.
వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయాన్ని ప్రకటించింది.
రెన్యువల్ కోసం వరంగల్ తహసిల్దార్ ఆఫీస్లో దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు తీసుకున్న వరంగల్ మండల తహసిల్దార్ ఇక్బాల్.. అది నకిలీదని, తన సంతకం కాదని గుర్తించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఇతర రంగాలవారు పెద్దుత్తున సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో..
ఇదే బాటలో ఎన్టీఆర్ అభిమాని, హీరో విశ్వక్ సేన్ కూడా విరాళం ప్రకటించారు.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటిస్తూ ట్వీట్ చేసారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..
100 శాతం రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలే రుణమాఫీ జరగలేదని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వైరల్ జ్వరాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ లేఖ రాశారు. లేఖను పిల్ గా స్వీకరించి విచారించాలని